Ycp
-
#Andhra Pradesh
పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు
ప్రతిపక్షాల అరాచక రాజకీయాలను పట్టించుకోకుండా, రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు మరియు నేతలకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించడమే తమ లక్ష్యమని, శాంతియుత వాతావరణంలోనే పెట్టుబడులు వస్తాయని ఆయన వివరించారు
Date : 02-02-2026 - 2:45 IST -
#Andhra Pradesh
చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన లేఖ రాశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగా కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు
Date : 02-02-2026 - 12:52 IST -
#Andhra Pradesh
చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?
కనీస ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి, సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది.
Date : 02-02-2026 - 11:38 IST -
#Andhra Pradesh
రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అనుసరించిన విధానాలే రాష్ట్ర రాజకీయాలను నేరమయం చేశాయని ఆయన ధ్వజమెత్తారు. నిబంధనలు అనేవి అధికార పక్షానికైనా, ప్రతిపక్షానికైనా ఒకేలా వర్తిస్తాయని,
Date : 02-02-2026 - 10:15 IST -
#Andhra Pradesh
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Date : 02-02-2026 - 7:54 IST -
#Andhra Pradesh
రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు
ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు
Date : 31-01-2026 - 2:30 IST -
#Andhra Pradesh
చెవిరెడ్డి భాస్కర్ కు భారీ ఊరట ! 226 రోజుల తర్వాత బెయిల్
గత ఏడాది జూన్ 17న బెంగళూరులో సిట్ (SIT) అధికారుల చేత అరెస్ట్ అయిన చెవిరెడ్డి, సుమారు 226 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. భాస్కర్రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు
Date : 29-01-2026 - 1:20 IST -
#Andhra Pradesh
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్
అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
Date : 28-01-2026 - 6:30 IST -
#Andhra Pradesh
భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫీడ్బ్యాక్ బుక్స్లో 99 శాతం మంది భక్తులు సానుకూల స్పందన ఇచ్చారని మంత్రి తెలిపారు.
Date : 10-01-2026 - 10:00 IST -
#Andhra Pradesh
రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి
అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Date : 10-01-2026 - 2:49 IST -
#Andhra Pradesh
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు!
అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Date : 08-01-2026 - 11:25 IST -
#Andhra Pradesh
దువ్వాడ ఆరోపణలను ఖండించిన కృష్ణదాస్
తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ వైసీపీ బహిష్కృత నేత, MLC దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో తనపై దాడి చేసేందుకు YCP నేత ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు
Date : 27-12-2025 - 3:30 IST -
#Andhra Pradesh
పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
YCP బాధ్యత లేని పార్టీగా తయారైందని మంత్రి అనిత మండిపడ్డారు. యువకులను రౌడీమూకలుగా మారుస్తోందని ఆరోపించారు
Date : 22-12-2025 - 3:15 IST -
#Andhra Pradesh
వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్మెంట్ – పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇస్తామని హెచ్చరించారు.
Date : 20-12-2025 - 5:23 IST -
#Andhra Pradesh
ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి మరియు ఐటీ రంగ విస్తరణ లక్ష్యంగా వస్తున్న ప్రాజెక్టులపై రాజకీయ దుమారం రేగుతోంది. మంత్రి నారా లోకేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 19-12-2025 - 2:30 IST