Yadagirigutta
-
#Telangana
CM Revanth Reddy : అభివృద్ధి పథంలో తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపించడమే మా లక్ష్యం. యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మలిచాం. భక్తులకు సౌకర్యంగా ఉండేలా కొండపై ఆటోలు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాం. 60 కిలోల బంగారంతో ఆలయ గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించాం.
Date : 06-06-2025 - 7:38 IST -
#Telangana
CM Revanth Reddy: ఇవాళ యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
CM Revanth Reddy: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకం అద్భుతంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగే ఈ మహోత్సవం, ఆలయ వైభవాన్ని మరింత పెంచనుంది. భక్తుల రద్దీ, ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగనున్నాయి.
Date : 23-02-2025 - 9:44 IST -
#Telangana
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Yadagirigutta : గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను విశేషంగా అభివృద్ధి చేసింది. పాత ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి, సకల హంగులతో కొత్త ఆలయాన్ని రూపొందించింది. ఈ పునరుద్ధరణ అనంతరం, రోజూ వేల సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ఆలయాన్ని అధికారికంగా ‘యాదాద్రి’గా నామకరణం చేయగా, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన అసలైన పేరు ‘యాదగిరిగుట్ట’నే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Date : 30-01-2025 - 10:03 IST -
#Speed News
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుకు అవకాశముందా?
Yadagirigutta : లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మగలమా? కారణాలేమైనా నేటికీ అలాగే కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది.
Date : 26-12-2024 - 6:19 IST -
#Devotional
Yadadri : టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు: సీఎం కీలక ఆదేశాలు
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Date : 30-08-2024 - 6:04 IST -
#Speed News
Bhatti: భట్టికి జరిగిన అవమానంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం
Bhatti: యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించడం బాధాకరం. ఇది యావత్ దళిత జాతికి జరిగిన అవమానం. […]
Date : 11-03-2024 - 8:29 IST -
#Devotional
YadagiriGutta: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న యాదగిరిగుట్ట, రేపే పూజలు షురూ
Yadagiri Gutta: తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు జరగనున్నాయి. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో ఉత్సవాలు సంపూర్ణం కానున్నాయి. 17న ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13నుంచి 19 […]
Date : 10-03-2024 - 10:25 IST -
#Telangana
Yadagirigutta EO Geetha Reddy : యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా
యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి (Yadagirigutta EO Geetha Reddy Resign) తన పదవికి రాజీనామా చేసారు. మొదటి నుండి కూడా గీతారెడ్డి ప్రవర్తన ఫై భక్తులు , పలురాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదనే భావన స్థానిక ప్రజలలో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ఈవో పనితీరుపై పలుసార్లు మాజీ సీఎం కేసీఆర్ కు సైతం వివరించినట్లు సమాచారం. We’re […]
Date : 21-12-2023 - 2:52 IST -
#Speed News
Yadadri Brahmotsavam: మహావిష్ణు అలంకరణలో యాదాద్రీశుడు
స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Date : 01-03-2023 - 3:22 IST -
#Telangana
Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి..!
రాజకీయ సవాళ్లతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పవిత్రతను పాడుచేయవద్దని
Date : 28-10-2022 - 2:06 IST -
#Telangana
TS CM KCR : ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్…స్వామివారికి కిలో బంగారం సమర్పణ..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకునేందుకు సతీసమేతంగా వెళ్తున్నారు.
Date : 30-09-2022 - 7:16 IST -
#Special
Lakshmi Manchu: మా మంచి లక్ష్మీ.. గ్రామీణ పిల్లల్లో విద్యా వెలుగులు!
మంచు లక్ష్మీ.. నటి, యాంకర్ గానే మనకు తెలుసు.
Date : 21-07-2022 - 5:49 IST -
#Telangana
Yadagirigutta : యాదగిరి గుట్టకు మళ్లీ రిపేర్లు.. ఈసారైనా పరువు నిలిచేనా?
యాదగిరి గుట్టకు మళ్లీ మరమ్మతులు జరుగుతున్నాయి. మరి ఈసారైనా పరువు నిలబడేనా? గట్టి వాన కొట్టినా గుట్ట మీద చుక్క నీరు నిలవకుండా, మొన్నటిలా ఆగమాగం కాకుండా గట్టి చర్యలే తీసుకుంటున్నారు.
Date : 19-05-2022 - 10:51 IST -
#Speed News
4 Killed: యాదగిరిగుట్టలో విషాదం…పాత భవనం కూలి నలుగురు మృతి!!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది.
Date : 29-04-2022 - 11:07 IST -
#Telangana
Yadadri : వాట్స ప్ యూనివర్సిటీలో ‘యాదాద్రి’ యవ్వారం
స్వయంభూ శ్రీ లక్ష్మి నరసింహుని క్షేత్రం యాదగిరిగుట్ట నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, త్రిదండి చిన జీయర్ స్వామి మదిలో నుంచి పుట్టిన యాదాద్రి ని దర్శించుకోవాలని భక్తులు ఆసక్తిగా ఉన్నారు
Date : 05-04-2022 - 4:41 IST