Y.S. Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Somireddy Chandramohan Reddy: వైసీపీ అధినేత జగన్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్
అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్, తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు. అభివృద్ధికి, విధ్వంస రాజకీయాలకు మధ్యే అసలు పోటీ జరుగుతోందన్నారు. అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని సోమిరెడ్డి […]
Date : 02-07-2026 - 2:37 IST -
#Andhra Pradesh
Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్
రాయలసీమను ‘రాయల్ సీమ’గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం రూ. లక్ష కోట్ల భారీ బడ్జెట్తో ‘మిషన్ రాయలసీమ’ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి లోకేశ్ […]
Date : 12-06-2026 - 2:08 IST -
#Andhra Pradesh
Ballot Paper : పేపర్ బ్యాలెట్ వల్ల ఎవరికి లాభం..?
Ballot Paper : అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలను ఎలా ఉపయోగించవు అనేదానికి ఉదాహరణను ఉటంకిస్తూ, పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాల్సిన అవసరాన్ని సమర్థించారు. అయితే, పేపర్ బ్యాలెట్లకు తిరిగి వెళ్లడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం , అదే కారణంతో జగన్ దానిని పొందాలనుకుంటున్నారు.
Date : 20-10-2024 - 4:30 IST