West Bengal
-
#India
Mamata Banerjee : మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు జారీ
స్వచ్ఛంద సంస్థ (NGO) 'ఆత్మదీప్' తరఫున న్యాయవాది సిద్ధార్థ్ దత్తా ఈ నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది.
Date : 10-04-2025 - 4:31 IST -
#India
West Bengal : మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Date : 03-04-2025 - 3:13 IST -
#Trending
Nasscom Foundation : 4000 మంది మహిళా వ్యవస్థాపకులకు నాస్కామ్ ఫౌండేషన్ శిక్షణ
ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్లలో 4000 మంది మహిళా వ్యవస్థాపకులకు శిక్షణ ఇవ్వనుంది.
Date : 02-04-2025 - 4:28 IST -
#India
Mamata Banerjee : వైద్యులకు గుడ్ న్యూస్ చెప్పి మమతా.. జీతాలు భారీగా పెంపు
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు భారీ వరాలు ప్రకటించారు. సీనియర్ వైద్యులకు రూ. 15,000, జూనియర్ వైద్యులకు రూ. 10,000 వరకు జీతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రైవేట్ ప్రాక్టీస్ దూర పరిమితిని 30 కి.మీ వరకు పెంచారు. వైద్యుల సేవలను ప్రశంసించిన మమత, భవిష్యత్లో మరిన్ని అభివృద్ధి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Date : 25-02-2025 - 10:46 IST -
#India
Earthquake Today: ఢిల్లీని మించిన రేంజులో బెంగాల్లో భూకంపం.. బంగాళాఖాతంలో భూకంప కేంద్రం
జనవరి 8వ తేదీన టిబెట్, నేపాల్లలో భూకంపం(Earthquake Today) వచ్చింది.
Date : 25-02-2025 - 7:37 IST -
#Business
Sourav Ganguly: మరో ఫ్యాక్టరీని స్టార్ట్ చేసిన సౌరవ్ గంగూలీ.. ఈసారి ఎక్కడంటే?
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే 18-20 నెలల్లో ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రారంభిస్తామన్నారు.
Date : 22-02-2025 - 2:37 IST -
#India
Mamata Banerjee : ఒంటరిగానే పోటీ..కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదు: దీదీ
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామన్నారు. బెంగాల్లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు.
Date : 11-02-2025 - 11:59 IST -
#India
Shocking : కలియుగ భార్యామణి.. భర్త కిడ్నీ అమ్మి.. వచ్చిన డబ్బులతో ప్రియుడితో పరార్..
Shocking : పశ్చిమ బెంగాల్లోని హౌరాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఓ మహిళ తన భర్తను తన కిడ్నీ అమ్మమని ఒత్తిడి చేసింది. భర్త తన కిడ్నీని రూ. 10 లక్షలకు అమ్ముకున్న తరువాత, ఆ మహిళ ఆ డబ్బును తీసుకొని రాత్రి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ సంఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Date : 02-02-2025 - 11:22 IST -
#Cinema
Saif Ali Khan : సైఫ్పై దాడి కేసులో ట్విస్ట్.. బెంగాలీ మహిళ అరెస్ట్.. ఎవరంటే..
సైఫ్పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి(Saif Ali Khan) ప్రవేశించాడు.
Date : 27-01-2025 - 6:26 IST -
#India
PDS Scam : రేషన్ స్కామ్లో మాజీ మంత్రికి బెయిల్
ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున రెండు పూచీకత్తులు, రూ.50 లక్షల వ్యక్తిగత పూచీకత్తును అందించాలనే షరతుతో అతడికి బెయిల్ మంజూరైంది.
Date : 16-01-2025 - 1:41 IST -
#India
kolkata : డాక్టర్ హత్యాచారం కేసు..ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్కు బెయిల్
మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన జైలులోనే ఉండనున్నారు.
Date : 13-12-2024 - 7:06 IST -
#Telangana
Divorce Ratio In India : భారతదేశంలో మూడు రెట్లు పెరిగిన విడాకులు.. తెలంగాణ స్థానం ఏమిటి?
Divorce Ratio In India : బాంధవ్యాలకు విలువనిచ్చే భారతదేశంలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలు నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలలో, సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొన్నట్లుగా గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య కూడా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక నగరాల్లో విడాకుల పిటిషన్లు మూడు రెట్లు పెరిగాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా విడాకుల కేసులు నమోదయ్యాయి అనే గణాంకాలను కూడా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Date : 12-12-2024 - 7:40 IST -
#India
India Vs Bangladesh : 40 రాఫెల్స్ రెడీ.. బంగ్లాదేశ్పైకి రెండు పంపితే సరిపోతుంది.. సువేందు అధికారి వార్నింగ్
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బసిర్హట్లో(India Vs Bangladesh) బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ఘోజదంగా వద్ద హిందూ సంస్థలతో కలిసి బీజేపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది.
Date : 11-12-2024 - 5:43 IST -
#India
INDIA bloc : ‘ఇండియా’ సారథిగా మమతా బెనర్జీ.. ? ఆ పార్టీల మద్దతు దీదీకే !
ఇండియా కూటమికి(INDIA bloc) సారథ్యం వహించే అంశంపై కాంగ్రెస్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా సూచించారు.
Date : 07-12-2024 - 7:02 IST -
#Speed News
Santosh Trophy: డిసెంబర్ 14న హైదరాబాద్లో ప్రారంభంకానున్న సంతోష్ ట్రోఫీ ఫైనల్ రౌండ్
Santosh Trophy: 78వ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ చాంపియన్షిప్ ఫైనల్ రౌండ్ డిసెంబరు 14 నుంచి హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. ఈ చాంపియన్షిప్లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.
Date : 02-12-2024 - 2:06 IST