HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Warangal News

Warangal

  • Shock To Brs

    #Telangana

    Shock To BRS: కారు పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి ఎంపీ పసునూరి

    తెలంగాణలో లోకసభ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది

    Published Date - 11:57 AM, Sun - 17 March 24
  • Warangal Brs Mp Pasunuri Da

    #Telangana

    BRS: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్

      MP Pasunuri Dayakar : లోక్‌సభ ఎన్నికలకు ముందు వరంగల్‌(Warangal)లో బీఆర్‌ఎస్‌(BRS)కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్‌ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌(Sitting MP Pasunuri Dayakar) కాంగ్రెస్‌(Congress)లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. https://t.co/txcLLnAXJF pic.twitter.com/T2Ax4QVf6O — Telugu Scribe (@TeluguScribe) March 16, 2024 మంత్రి కొండా సురేఖ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన […]

    Published Date - 07:09 PM, Sat - 16 March 24
  • Kishan Reddy Cng

    #Speed News

    Kishan Reddy: కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక : కిషన్ రెడ్డి

    Kishan Reddy: దేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం స్వర్ణయుగం వంటిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  వ్యవసాయం నుంచి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతి వృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటివరకూ రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు.  అలాంటి కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక అని కొనియాడారు. తాజాగా, పునఃనిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై […]

    Published Date - 12:43 AM, Sat - 9 March 24
  • Warangal

    #Telangana

    Warangal: వరంగల్ లో బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా

    Warangal: వరంగల్ ప్రాంతం కేసీఆర్ అడ్డాగా మారిన సందర్భంలో పట్టణం గులాబీ జెండాలతో నిండిపోయింది. గత ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ జెండా కాదు కదా నాయకులే కరువవుతున్నారు. మరోసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వరంగల్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో గానీ, కాంగ్రెస్‌లో గానీ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, వరంగల్ […]

    Published Date - 03:19 PM, Tue - 5 March 24
  • Road Accident

    #Telangana

    Road Accident: వరంగల్‌ రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

    వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం ఊకల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన భారత ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు.

    Published Date - 06:26 PM, Tue - 27 February 24
  • Telangana

    #Telangana

    Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు

    తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.

    Published Date - 03:51 PM, Thu - 15 February 24
  • Kishan Reddy Cng

    #Speed News

    Kishan Reddy: వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నాం : కిషన్ రెడ్డి

    Kishan Reddy: వేయి స్తంబాల గుడి మండపం పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. తరువాత  మీడియా తో మాట్లాడారు. హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పనులు పూర్తయ్యాయి. కొన్ని స్తంభాలను కొత్తగా నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తాం. తెలంగాణలో రామప్ప దేవాలయాన్ని రూ. 60 కోట్లతో పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నాం. దేవాలయంలో ద్వంసమైన ఆర్కియాలజీ […]

    Published Date - 09:08 PM, Tue - 13 February 24
  • Kavitha Cm Revanth

    #Telangana

    MLC Kavitha: కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం […]

    Published Date - 05:02 PM, Tue - 6 February 24
  • crime

    #Speed News

    Crime : మ‌హిళా ఉద్యోగిపై హ‌న్మ‌కొండ ఎస్ఐ వేధింపులు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు

    హ‌న్మ‌కొండ ఎస్ఐపై లైంగింక వేధింపుల కేసు న‌మోదైంది. హన్మకొండలోని కాకతీయ యూనివర్శిటీ పోలీస్‌స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌

    Published Date - 08:49 AM, Wed - 24 January 24
  • Minister Seethakka

    #Speed News

    Seethakka: ప్రజల్లో అవగాహన ఉంటేనే గ్రామీణాభివృద్ధి సాధ్యం: మంత్రి సీతక్క

    Seethakka: సమాజ భాగస్వామ్యం, సమాజంలోని వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన ఉంటేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. హన్మకొండ జిల్లా కాజీపేటలోని ఫాతిమా నగర్‌లో బాల వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత నీటి వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సమగ్రాభివృద్ధి విధానాలతో విభిన్న వర్గాల అవసరాలు, అవసరాలు తీరాయని, ప్రభుత్వం అండగా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న కమ్యూనిటీ సమస్యలకు స్థిరమైన పరిష్కారాలను కలిగి […]

    Published Date - 02:01 PM, Fri - 19 January 24
  • Involu

    #Special

    Inavolu Jatara: ఐనవోలు మల్లన్న జాతరకు భారీ ఏర్పాట్లు, ఉగాది వరకు ఉత్సవాలు

    Inavolu Jatara: చారిత్రాత్మక ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాతర మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు యంత్రాంగం హడావిడి చేస్తోంది. జాతర ఏర్పాట్లను దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల పరిశీలించారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఆలయంలో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు […]

    Published Date - 01:24 PM, Tue - 2 January 24
  • Corona

    #Telangana

    Covid-19: కోవిడ్ కలకలం, ఒకే ఇంట్లో ఐదుగురికి పాజిటివ్

    Covid-19: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇటీవల గాంధీనగర్‌కు చెందిన సుంకరి యాదమ్మ (65) జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది. రోగ నిర్ధారణ తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కరోనా ఉన్నట్టు ధృవీకరించారు. హన్మకొండలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజిఎం) ఆసుపత్రిలో చేరాలని సూచించారు. MGMలోని వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత యాదమ్మను కోవిడ్ -19 రోగుల కోసం […]

    Published Date - 11:05 AM, Mon - 25 December 23
  • Ragging

    #Telangana

    Ragging: వరంగల్ కేయూలో ర్యాగింగ్ .. 81 స్టూడెంట్స్ సస్పెండ్

    వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టళ్లలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్లను వేధిస్తున్న సీనియర్ విద్యార్థులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు.

    Published Date - 04:24 PM, Sat - 23 December 23
  • General Ticket Rule

    #Speed News

    Varanasi – Warangal – Vijayawada : కాశీ యాత్రకు స్పెషల్ ట్రైన్స్ వయా వరంగల్, విజయవాడ

    Varanasi - Warangal - Vijayawada : ‘కాశీ - తమిళ్ సంగమం’ రెండో ఎడిషన్‌ వేడుకలను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.

    Published Date - 12:34 PM, Mon - 18 December 23
  • Expected Jobs

    #Speed News

    Job Fair: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణలో 2000 జాబ్స్ ఆఫర్!

    Job Fair: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) జాబ్ మేళాను నిర్వహించబోతోంది. ఇందులో 35 కంపెనీలు అర్హత కలిగిన యువకులను రిక్రూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. కంపెనీలు 1500-2000 ఉద్యోగాలను ఆఫర్ చేయవచ్చని అంచనా. వరంగల్ మణికొండలోని క్వాడ్రంట్ టెక్నాలజీస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.  అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం తప్పనిసరిగా 2021, 2022, 2023 లేదా 2024 అయి ఉండాలి. తెలంగాణ విద్యార్థులకు సువర్ణావకాశంగా నిలిచిన జాబ్ మేళాలో 35 కంపెనీలు పాల్గొనబోతున్నాయి. ఈనెల 18న ఈ కార్యక్రమం […]

    Published Date - 12:49 PM, Wed - 13 December 23
  • ← 1 … 4 5 6 7 8 … 11 →

Trending News

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

Latest News

  • Romance : కాలేజీలో బరితెగించిన స్టూడెంట్స్..ముద్దుల్లో మునిగి ఆపై !!

  • Ande Sri Passes Away : అందెశ్రీ మరణానికి కారణం ఆ నిర్లక్ష్యమే!!

  • AP Cabinet : కాబినెట్ సమావేశంలో చర్చించే అంశాలేవీ..!!

  • Ande Sri: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు – సీఎం రేవంత్

  • Miracle in the Mulugu Forest: ములుగు అడవుల్లో అద్భుతం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd