Vizag
-
#Andhra Pradesh
Create History : రేపు చరిత్ర సృష్టించబోతున్నాం – మంత్రి లోకేశ్
Create History : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టం రేపు జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MOU) కుదరబోతోందని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా
Date : 13-10-2025 - 9:00 IST -
#Andhra Pradesh
Visakha Steel : విశాఖ ఉక్కుకు ప్రభుత్వం అండ.. రూ. 2,400 కోట్లు
Visakha Steel : విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంభీరంగా స్పందించింది. ప్లాంట్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం బలమైన ఆర్థిక సాయం అందించింది
Date : 12-10-2025 - 6:45 IST -
#Andhra Pradesh
Data Center : నేడు విశాఖలో డేటా సెంటర్ కు లోకేశ్ శంకుస్థాపన
Data Center : ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మందికి పైగా నేరుగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. స్థానిక యువతకు హైటెక్ రంగంలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి
Date : 12-10-2025 - 10:45 IST -
#Andhra Pradesh
IT Capital : ఐటీ క్యాపిటల్ గా వైజాగ్ .. పెట్టుబడుల వెల్లువ
IT Capital : ఈ పెట్టుబడులు వేలాది కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఐటీ, నెట్వర్కింగ్, డేటా సెక్యూరిటీ రంగాల్లో యువతకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి
Date : 10-10-2025 - 8:04 IST -
#Andhra Pradesh
Google : వచ్చే నెలలో విశాఖకు గూగుల్
Google : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నాయని చెప్పారు. ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాల్లో ఇప్పుడు రోడ్లు, పరిశ్రమలు
Date : 16-09-2025 - 11:02 IST -
#Andhra Pradesh
Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!
దీని ప్రారంభంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్తగా ఆసక్తికర అనుభవం కలుగనుంది. ఈ గాజు వంతెన విశిష్టత ఏమిటంటే..ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవబోతోంది. మొత్తం 55 మీటర్ల పొడవుతో నిర్మించబడిన ఈ వంతెన, ప్రకృతితో కలిసిపోయే విధంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్తో రూపుదిద్దుకుంది.
Date : 03-09-2025 - 1:29 IST -
#Andhra Pradesh
Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు
Technology Hub : లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన పాలసీని తీసుకొస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ పాలసీ పెట్టుబడిదారులను ఆకర్షించడంతో పాటు, లాజిస్టిక్స్ రంగానికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తుందని ఆయన
Date : 02-09-2025 - 8:30 IST -
#Andhra Pradesh
Double Decker Bus : విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన చంద్రబాబు
Double Decker Bus : 'హాప్ ఆన్ హాప్ ఆఫ్' ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నాయి. పర్యాటకులు కేవలం రూ. 250 చెల్లించి రోజంతా ఈ బస్సులో ప్రయాణించవచ్చు
Date : 29-08-2025 - 10:00 IST -
#Andhra Pradesh
Minister Lokesh : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ఇది ఒక సాదారణ గమ్యం కాదు. ప్రతి రంగం కలసి పనిచేసే ఒక సామూహిక ఉద్యమం కావాలి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం లెక్కలు చూసే వ్యక్తులు కాకుండా, ఆర్థిక విజ్ఞానానికి మార్గనిర్దేశకులుగా ముందుండాలి అని చెప్పారు.
Date : 29-08-2025 - 4:36 IST -
#Andhra Pradesh
Vizag : నేడు విశాఖలో ముగ్గురు ‘బాబు’ లు పర్యటన
Vizag : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11:15 గంటలకు నోవాటెల్, రాడిసన్ బ్లూ హోటళ్లలో జరిగే రెండు జాతీయ సదస్సుల్లో పాల్గొంటారు. ఈ సదస్సుల ద్వారా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది
Date : 29-08-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Data Center : డేటా సెంటర్లకు అడ్డాగా విశాఖ తీరం
Data Center : గూగుల్, అదానీ, సిఫీ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులు విశాఖపట్నం పట్ల వారి నమ్మకాన్ని సూచిస్తున్నాయి. ఈ డేటా సెంటర్లు ఇంటర్నెట్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో కీలక పాత్ర పోషిస్తాయి.
Date : 29-08-2025 - 8:30 IST -
#Sports
Pro Kabaddi 2025 : నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్
Pro Kabaddi 2025 : ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానుల కోసం స్టార్ స్పోర్ట్స్ 1/తెలుగు మరియు జియో సినిమా హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు.
Date : 29-08-2025 - 7:44 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : విశాఖలో మూడ్రోజులు జనసేన సమావేశాలు
Pawan Kalyan : క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు, 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు
Date : 24-08-2025 - 4:04 IST -
#Andhra Pradesh
Vizag Land Prices : వైజాగ్ భూముల ధరల పై ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు
Vizag Land Prices : ఇటీవల ఐటీ కంపెనీల పేరుతో భూములు అతి తక్కువ ధరలకు ఇవ్వబోతున్నారు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ (MP Bharath ) తీవ్ర స్థాయిలో స్పందించారు.
Date : 03-08-2025 - 2:00 IST -
#Andhra Pradesh
Incessant Attacks : భర్తలపై ఆగని దాడులు.. నిద్రిస్తున్న భర్తపై వేడి వేడి నీళ్లు పోసిన భార్య..!
Incessant Attacks : బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భార్య తన నిద్రిస్తున్న భర్తపై సలసల కాగే వేడి నీళ్లు పోసి హత్యాయత్నానికి పాల్పడింది
Date : 31-07-2025 - 9:45 IST