Vizag Railway Zone
-
#Andhra Pradesh
Vizag : రైల్వే భూమి విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అబద్దం చెప్పాడు – విశాఖ కలెక్టర్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో పలు కీలక విషయాలను వెల్లడించడం తో పాటు పలు కేటాయింపులు చేసారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) సంబదించిన రైల్వే బడ్జెట్ (Railway Budget 2024) ప్రకటించారు. కాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ కోసం (Vizag Railway […]
Date : 02-02-2024 - 3:56 IST -
#Andhra Pradesh
Polavaram : జగన్ కు ఢిల్లీ షాక్! పార్లమెంట్ లో ఏపీ సర్కార్ భాగోతం!
పోలవరం(Polavaram) ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి కానుందో పార్లమెంట్ వెల్లడించింది.
Date : 14-12-2022 - 12:58 IST -
#Andhra Pradesh
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన తరువాత బహిరంగ సభలో దేశం దూసుకెళుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రస్తుత సమయంలో భారత్ ప్రగతి దిశగా వెళుతోందని అన్నారు. `బ్లూ` ఎకానమీ అభివృద్ధికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మోదీ వెల్లడించారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. ఆయన ప్రసంగంలోని ప్రధాన అంశాలివి.
Date : 12-11-2022 - 12:23 IST -
#Andhra Pradesh
AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్…త్వరలోనే విశాఖ రైల్వే జోన్ షురూ..!!!
ఏపీ ప్రజలకు ఇది కచ్చితంగా శుభవార్తే. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ షురూ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Date : 28-09-2022 - 12:51 IST -
#Andhra Pradesh
Visakha Railway Zone: ఏపీకి గుడ్న్యూస్.. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం ఆమోదం..!
ఆంధ్రప్రదేశ్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా విశాక రైల్యే జోన్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ క్రమంలో కొత్త జోన్ ఏర్పాటు డీపీఆర్ పై వచ్చిన సూచనల పరిశీలనకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు. […]
Date : 26-03-2022 - 10:57 IST