Visakha Railway Zone
-
#Andhra Pradesh
Visakha Railway Zone : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ : ఉత్తర్వులు జారీ
వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 05-02-2025 - 2:19 IST -
#Andhra Pradesh
AP Tour : ప్రధాని పర్యటన వేళ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్లో పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని చంద్రబాబు అన్నారు.
Date : 08-01-2025 - 12:51 IST -
#Andhra Pradesh
Railway Zone : విశాఖలో రైల్వేజోన్ కు ప్రధాని శంకుస్థాపన.. ఎప్పుడంటే..!
Railway Zone : ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాక, దేశానికి కూడా కీలకంగా ఉండనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు
Date : 03-01-2025 - 11:18 IST -
#Andhra Pradesh
CBN Delhi Tour: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్..
CBN Delhi Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రధానితో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు అందించేందుకు, పోలవరం ప్రాజెక్ట్ యొక్క తొలిదశ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంతేకాక, విభజన హామీలలో భాగంగా ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపినట్లుగా తెలిపారు. ప్రధానితో భేటీ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్లో […]
Date : 08-10-2024 - 12:36 IST -
#Andhra Pradesh
Vizag Railway Zone : విశాఖ రైల్వే జోన్ నిర్మాణ కార్యాచరణ సిద్ధం
విశాఖ రైల్వే జోన్ నిర్మాణానికి సర్వం సిద్ధం అయిందని కేంద్రం చెబుతోంది. కొత్త రైల్వే జోన్ కార్యాచరణ వేగవంతం అవుతుందని వెల్లడించారు.
Date : 06-08-2022 - 5:00 IST -
#Andhra Pradesh
Visakha Railway Zone: ఏపీకి గుడ్న్యూస్.. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం ఆమోదం..!
ఆంధ్రప్రదేశ్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా విశాక రైల్యే జోన్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ క్రమంలో కొత్త జోన్ ఏర్పాటు డీపీఆర్ పై వచ్చిన సూచనల పరిశీలనకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు. […]
Date : 26-03-2022 - 10:57 IST