Virat Kohli
-
#Sports
Yuvraj Singh: ధోనీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ని ప్రకటించాడు. షాకింగ్ ఏంటంటే టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సెలెక్ట్ చేసిన జట్టులో చోటు దక్కలేదు. పైగా ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే యువరాజ్ చోటు కల్పించాడు.
Date : 15-07-2024 - 3:16 IST -
#Sports
Virat Kohli- Anushka Sharma: విరాట్-అనుష్క లండన్లోనే ఉంటారా? వైరల్ అవుతున్న వీడియోపై పలు ప్రశ్నలు..?
విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మల (Virat Kohli- Anushka Sharma) వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
Date : 14-07-2024 - 12:30 IST -
#automobile
Kohli First Car: విరాట్ కోహ్లీ తొలి కారు ఏంటో తెలుసా..? ఎందుకు కొన్నాడో కారణం కూడా ఉందట..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆటగాడు విరాట్ కోహ్లీ (Kohli First Car) గురించి అభిమానులు చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు.
Date : 13-07-2024 - 2:00 IST -
#Sports
Suresh Raina Requests BCCI: బీసీసీఐకి సురేష్ రైనా స్పెషల్ రిక్వెస్ట్.. రోహిత్, విరాట్ జెర్సీలను కూడా..!
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా వీరిద్దరికి సంబంధించి బీసీసీఐ (Suresh Raina Requests BCCI)కి ఓ ప్రత్యేక డిమాండ్ చేశాడు.
Date : 05-07-2024 - 4:02 IST -
#Sports
Virat Kohli Leaves London: లండన్కు పయనమైన కింగ్ కోహ్లీ.. కారణం ఇదేనా..?
విజయోత్సవ పరేడ్ అనంతరం కింగ్ కోహ్లి లండన్ వెళ్లేందుకు (Virat Kohli Leaves London) ప్రధాన కారణం కూడా వెలుగులోకి వచ్చింది.
Date : 05-07-2024 - 9:33 IST -
#Sports
Virat- Rohit Dance: ముంబైలో డ్యాన్స్ వేసిన రోహిత్, విరాట్.. ఇదిగో వీడియో..!
ముంబైలో బస్ పరేడ్ తర్వాత వాంఖడే స్టేడియం వచ్చిన సమయంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Virat- Rohit Dance) డ్యాన్స్ వేశారు.
Date : 04-07-2024 - 10:42 IST -
#Sports
PM Modi Meets Team India: ప్రధాని మోదీతో టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్..!
టి20 ప్రపంచకప్ గెలిచి బార్బడోస్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టు గురువారం (జూలై 4, 2024) ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi Meets Team India) కలిశారు.
Date : 04-07-2024 - 2:33 IST -
#Sports
PM Modi To Meet India: రేపు ఉదయం 11 గంటలకు టీమిండియాను కలవనున్న ప్రధాని మోదీ..!
PM Modi To Meet India: బార్బడోస్ నుంచి తిరిగి వస్తున్న భారత్ జట్టు (PM Modi To Meet India)ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు అంటే జూలై 4న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. బెరిల్ తుఫాను కారణంగా గత రెండు రోజులుగా టీమిండియా బార్బడోస్లో చిక్కుకుపోయింది. జూలై 4న టీం ఇండియా భారత్కు తిరిగి రానుంది. ఈ బృందం మంగళవారం బార్బడోస్ నుంచి బయలుదేరి బుధవారం ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తోంది. టీ20 […]
Date : 03-07-2024 - 4:24 IST -
#Sports
ICC : ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించిన ఐసిసి.. ఆరుగురు టీమ్ ఇండియా ఆటగాళ్లకు చోటు
T20 ప్రపంచ కప్ 2024 ముగియడంతో, ICC 11 మంది సభ్యులతో కూడిన ఉత్తమ జట్టును 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పేరుతో ప్రకటించింది. టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకున్నారు.
Date : 01-07-2024 - 7:39 IST -
#Sports
T20I Legacy: ముగ్గురు మొనగాళ్ళు వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరు ?
టీ ట్వంటీ క్రికెట్ లో ఒక శకానికి తెరపడింది. జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు లేకుండా అసలు భారత జట్టు ఊహించడం కష్టమేనని చెప్పాలి.
Date : 01-07-2024 - 6:00 IST -
#India
Rohit Sharma : కప్ను ఇంటికి తీసుకురావడం గర్వంగా ఉంది
టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2024 కీర్తిని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రోహిత్ తన సందేశానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Date : 01-07-2024 - 12:27 IST -
#India
India Team : మరో 24 గంటలు బార్బడోస్లోనే భారత జట్టు.!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు.
Date : 01-07-2024 - 11:56 IST -
#India
Jay Shah : భారత్ టీ20 ప్రపంచ కప్ టీం రూ.125 ప్రైజ్ మనీ ప్రకటించిన జై షా
కెన్సింగ్టన్ ఓవల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా రూ.125 కోట్లు భారత జట్టుకు ప్రకటించారు.
Date : 30-06-2024 - 9:23 IST -
#Sports
Jadeja Retirement: రోహిత్, కోహ్లీ బాటలో జడ్డూ.. రిటైర్మెంట్ ప్రకటనలు
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ను భారత్ గెలుచుకున్న వెంటనే, వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి రవీంద్ర జడేజా చేరిపోయాడు. ఈ సందర్భంగా జడేజా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 30-06-2024 - 5:45 IST -
#Sports
Virat Kohli; ఇందుకే కదా నిన్ను కింగ్ అనేది.. వరల్డ్ కప్ ఫైనల్లో విరాట పర్వం
జాతీయ జట్టుకు ఆడేటప్పుడు కోహ్లీ రెగ్యులర్ గా వన్ డౌన్ లో వస్తాడు. వరల్డ్ కప్ లో మాత్రం ద్రావిడ్ విరాట్ ను ఓపెనర్ గా పంపాడు. సెమీస్ వరకూ ఒక్క మ్యాచ్ లోనూ కోహ్లీ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దాదాపు అన్ని మ్యాచ్ లలోనూ పవర్ ప్లేలోనే ఔటయ్యాడు. 7 మ్యాచ్ లలో కోహ్లీ చేసింది 75 పరుగులే.
Date : 30-06-2024 - 4:32 IST