‘Viksit Bharat Viksit Rajasthan’ Programme
-
#India
PM Modi: ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న ఏకైక అజెండా ఇదేః ప్రధాని మోడీ
PM Modi on Congress : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్'(Vikasit Bharat Vikasit Rajasthan) కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లో రూ.17 వేల కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోడీ. రోడ్ల నిర్మాణం, రైల్వేల అభివృద్ధి, సోలార్ ఎనర్జీ, తాగునీరు, పెట్రోలియం సహజ వాయువు వంటి వివిధ రంగాలకు చెందిన అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయని పీఎంఓ తెలిపింది. ఈనేపథ్యంలో […]
Published Date - 01:28 PM, Fri - 16 February 24