Vikas Raj
-
#Telangana
LS Polls: సాయంత్రం 6 తర్వాత తెలంగాణలో 144 సెక్షన్: సీఈఓ వికాస్ రాజ్
LS Polls: సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలు అవుతుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. నలుగురి కంటే తక్కువ వ్యక్తులు తిరుగొద్దు అని, ఎలక్ట్రానిక్ మీడియా లో ఎలాంటి ప్రచారం ఆరు గంటల నుంచి చేయొద్దని సూచించారు. జూన్ 1వ తేది సాయంత్రం 6.30 నిమిషాల వరకు బ్యాన్ ఉంటుందని, కొన్ని సంస్థలు మే 13వ తేదిన సెలవు ఇవ్వడం లేదని అని తెలుస్తోంది…ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయన్నారు. ‘‘కళ్యాణ మండపాలు, […]
Published Date - 06:26 PM, Sat - 11 May 24 -
#Speed News
Telangana Elections : 17 లోక్సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు : సీఈఓ వికాస్ రాజ్
Telangana Elections : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై కీలక వివరాలను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు.
Published Date - 02:36 PM, Wed - 1 May 24 -
#Telangana
Lok Sabha Elections 2024: 60 వేల మంది పోలీసుల నీడలో తెలంగాణ లోక్సభ ఎన్నికలు
తెలంగాణలో వచ్చే లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 145 కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు 60,000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
Published Date - 07:43 PM, Mon - 18 March 24 -
#Telangana
Telangana: ఏజెన్సీలను అలర్ట్ చేసిన తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి
రాష్ట్ర సరిహద్దుల్లో నగదు ప్రవాహం, విలువైన బంగారు ఆభరణాలు, మద్యం, డ్రగ్స్ను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏజెన్సీలకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచనలు చేశారు.
Published Date - 12:52 PM, Sat - 24 February 24 -
#Telangana
Vikas Raj: తెలంగాణలో రీ పోలింగ్కు అవకాశం లేదు: వికాస్రాజ్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ మీడియా సమావేశం ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
Published Date - 05:03 PM, Fri - 1 December 23 -
#Telangana
Telangana Elections 2023 : మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్టు తెలిపిన వికాస్ రాజ్.. 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మందిగా పేర్కొన్నారు
Published Date - 06:56 AM, Fri - 24 November 23 -
#Telangana
Telangana Polls: తెలంగాణాలో ఎన్నికల సంఘం దూకుడు
తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసీ దూకుడు పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సమగ్ర శిక్షణా తరగతులు ప్రారంభించింది
Published Date - 08:55 AM, Mon - 17 July 23