US Tariffs
-
#Business
RBI: ఆర్బీఐ రెపోరేట్లు యథాతథం.. 5.5% శాతంగానే వడ్డీరేట్లు
బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నూతన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు.
Published Date - 11:05 AM, Wed - 6 August 25 -
#Speed News
Gold Price : సామాన్యుడి అందనంత ధరల్లో బంగారం, వెండి ధరలు
Gold Price : అమెరికా వాణిజ్య విధానాలు, ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం భారతీయ బంగారు అభరణాల మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది.
Published Date - 08:30 AM, Mon - 4 August 25 -
#India
SBI Report: ట్రంప్ టారిఫ్ పెంచడానికి కారణం ఏమిటి? ఎస్బీఐ నివేదికలో షాకింగ్ విషయాలు!
ఈ అసమతుల్యతను ఎదుర్కోవడానికి అమెరికా టారిఫ్లు (దిగుమతి సుంకాలు) వంటి చర్యలను అవలంబిస్తోంది. టారిఫ్లు విధించడం ఉద్దేశం చైనా నుండి దిగుమతులను ఖరీదైనవిగా చేయడం, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడం.
Published Date - 08:57 AM, Sat - 12 July 25 -
#Trending
US Tariffs : అధిక సుంకాలపై వెనక్కి తగ్గని ట్రంప్ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచే అమలు
ఈ నిర్ణయం గురించి సంబంధిత దేశాలకు జూలై 9వ తేదీలోగా అధికారికంగా తెలియజేయనున్నారు. సుంకాల అమలుకు సంబంధించిన తాజా టారిఫ్ రేట్ల వివరాలు కూడా అదే రోజున దేశాల ప్రభుత్వాలకు చేరేలా లేఖలు పంపనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం వెల్లడించారు.
Published Date - 11:03 AM, Mon - 7 July 25 -
#World
Trump: ట్రంప్ అల్టిమేటం.. జూలై 9 డెడ్లైన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై క్లారిటీ
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల గడువు జూలై 9తో ముగియనుంది. ఈ డెడ్లైన్ ఇకపై పొడిగించే అవకాశం లేదని ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా తెలిపారు.
Published Date - 11:56 AM, Fri - 4 July 25 -
#World
Trump Tariff: ట్రంప్ సుంకాల వెనుక ఉన్న ఉన్నది ఎవరు? అమెరికా అధ్యక్షుడు ఎవరి మాటలను పాటిస్తున్నారు?
యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఇంత దూకుడుగా లేరు. ఈసారి ఆయన అమెరికాను మళ్లీ గతంలోలా సంపన్నం చేయాలనే లక్ష్యంతో సుంకాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
Published Date - 10:47 AM, Fri - 11 April 25 -
#India
Tariff Cuts : అమెరికా సుంకాల తగ్గింపు పై భారత్ క్లారీటీ
అమెరికా అధ్యక్షుడు పదేపదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరాం అని పార్లమెంటరీ ప్యానెల్కు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు జాతీయ మీడియా కథనం పేర్కొంది.
Published Date - 03:47 PM, Tue - 11 March 25