Ts Govt
-
#Telangana
Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి
Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, […]
Published Date - 03:13 PM, Mon - 15 April 24 -
#Speed News
TS Govt: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
TS Govt: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న షబ్-ఇ-మెరాజ్కు సెలవు ఇచ్చింది. షబ్-ఇ-మెరాజ్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం ఆరోజు అన్ని తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవ్ ఉంటుంది. ఇది మొదట సాధారణ సెలవు కాకుండా ఐచ్ఛిక సెలవు అని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. తాజాగా సాధారణ సెలవుగా మార్చింది. కాగా.. షబ్-ఇ-మెరాజ్ ను ముస్లిములు పవిత్రమైన రోజుగా భావిస్తారు. షబ్-ఇ-మెరాజ్ రోజు సందర్భంగా ముస్లింలు మసీద్ లను దీపాలతో […]
Published Date - 04:38 PM, Thu - 1 February 24 -
#Telangana
Gaddar Statue : గద్దర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీఏ ఆమోదించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీలోని రామచంద్రాపురంలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించింది. గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు విగ్రహం ఏర్పాటు చేసే౦దుకు పనులు కొనసాగుతుండగా గద్దర్ […]
Published Date - 05:26 PM, Tue - 30 January 24 -
#Telangana
Bandi Sanjay: జనవరి 22న తెలంగాణకు సెలవు ప్రకటించాలి: బండి సంజయ్
Bandi Sanjay: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పురస్కరించుకుని జనవరి 22న సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ ఎల్లంతకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థం స్వచ్ఛ కార్యక్రమంలో ఎంపీ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట హిందూ సోదర సోదరీమణులందరికీ పవిత్ర దినం, జీవితంలో ఒక్కసారైనా జరిగే కార్యక్రమంగా భావించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కరీంనగర్ […]
Published Date - 11:26 PM, Fri - 19 January 24 -
#Telangana
Belt Shops Close : తన పదవి పోయినా మంచిదే బెల్టు షాప్స్ మూయిస్తా – ఎమ్మెల్యే రాజగోపాల్
గత ప్రభుత్వం ప్రోత్సహం తో అడుగడుగునా బెల్టు షాప్స్ (Belt Shops) పుట్టుకొచ్చాయని..దీంతో యువత మద్యానికి బానిసై..అనేక నేరాలకు , ఘోరాలకు పాల్పడుతున్నారని..కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిందని..బెల్ట్ షాప్స్ ఫై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని , తన పదవి పోయినా మంచిదే బెల్టు దుకాణాలు మాత్రం మూయాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) అన్నారు. We’re now on WhatsApp. Click to Join. సోమవారం […]
Published Date - 06:31 PM, Mon - 25 December 23 -
#Telangana
Diwali: దీపావళి సెలవును మార్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే.
Published Date - 03:52 PM, Fri - 10 November 23 -
#Telangana
Teachers Shortage: కేసీఆర్ సారూ.. చదువులు సాగెదేలా!
బంగారు తెలంగాణలో ప్రభుత్వ బడులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
Published Date - 05:21 PM, Tue - 22 November 22 -
#Telangana
TS Transgenders: ‘ట్రాన్స్ జెండర్ల’కు ఆసరా పింఛన్లు ఇవ్వండి!
తెలంగాణలో ఉంటున్న ట్రాన్స్ జెండర్లకు పింఛన్లు ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
Published Date - 12:35 PM, Wed - 21 September 22 -
#Speed News
Talasani Srinivas yadav: బోనాల నిర్వహణకు చెక్ ల పంపిణీ!
బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Published Date - 03:04 PM, Tue - 12 July 22 -
#Speed News
TS GOVT : ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల వెల్లడిపై వెనక్కి తగ్గిన సర్కార్..!!
టీచర్ల ఆస్తుల వెల్లడిపై వెనకడుగు వేసింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక నుంచి ప్రతిఏటా క్రమంతప్పకుండా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Published Date - 09:28 PM, Sat - 25 June 22 -
#Speed News
TS EAMCET: మార్కుల ఆధారంగా ఎంసెట్ ర్యాంక్
కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులు ఆన్ లైన్ బోధనకే.. పరిమితమైన విషయం తెలిసిందే.
Published Date - 12:12 PM, Tue - 12 April 22 -
#Telangana
Labourer’s Rights: హైదరాబాద్ ‘కర్మ’గారం!
రెక్కాడితే డొక్కాడనీ కుటుంబాలెన్నో.. అర్ధాకలితో అలమటించే కార్మికులెందరో...
Published Date - 05:21 PM, Sat - 26 March 22 -
#Telangana
Fee Reimbursement: ‘ఫీజు రీయింబర్స్’ ప్లీజ్!
పెండింగ్లో ఉన్న మొత్తం రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Published Date - 03:15 PM, Thu - 3 March 22 -
#Telangana
Mortuaries: మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు
మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత.
Published Date - 01:51 PM, Wed - 2 February 22 -
#Speed News
Double Bedrooms: డబుల్ బెడ్రూం ఇళ్లు.. ప్రారంభానికి సిద్ధం!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆత్మగౌరవం కోసం డబూల్ బెడ్రూం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకగుణంగానే అర్హులైన లబ్ధిదారులకు పలుచోట్ల అద్భుతమైన ఇళ్లను నిర్మించి సొంతింటి కలను నిజం చేసింది. హైదరాబాద్ లో అర్హులైన పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్ని ఇళ్లను నిర్మించింది. హైదరాబాద్ శివారులోని, కొల్లూరు లో 124ఎకరాల విస్తీర్ణం లో రూ.1355 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ఒకటి వైరల్ […]
Published Date - 07:55 PM, Sun - 23 January 22