Trollings
-
#India
Shashi Tharoor : మిస్రీ చేసిన కృషి ప్రశంసనీయం..ట్రోలింగ్స్ను ఖండించిన శశిథరూర్
“విక్రమ్ మిస్రీ దేశం కోసం అద్భుతంగా పనిచేశారు. శాంతిని ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. అలాంటి ఒక అధికారి ఎవరు ట్రోల్ చేయాలి? ఎందుకు చేయాలి? ఆయన పనిని మించిన ప్రదర్శన వాళ్లకు సాధ్యమా?” అని ప్రశ్నించారు.
Date : 12-05-2025 - 11:41 IST