Transactions
-
#Business
UPI Transactions: యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేసే టాప్-10 రాష్ట్రాలివే!
ఎన్పీసీఐ మొదటిసారిగా రాష్ట్రాల వారీగా వివరాలను ఇచ్చింది. టాప్ నాలుగు రాష్ట్రాలు మే నెలలో కలిపి ఒక బిలియన్ కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేశాయి.
Published Date - 07:58 PM, Sat - 12 July 25 -
#Business
UPI Transactions: యూపీఐ వాడేవారికి పిడుగులాంటి బ్యాడ్ న్యూస్.. ఏంటంటే?
ఇప్పుడు మీరు ప్రతి యాప్ (ఉదాహరణకు Paytm లేదా PhonePe) నుండి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. అంటే మీరు రెండు యాప్లను ఉపయోగిస్తే ప్రతి యాప్ నుండి 50-50 సార్లు బ్యాలెన్స్ చూడవచ్చు.
Published Date - 04:38 PM, Thu - 29 May 25 -
#Business
UPI Down: మరోసారి యూపీఐ డౌన్.. ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు షాక్!
UPI సేవలు ప్రభావితం కావడంతో చాలా మంది యూజర్లు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దీంతో వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఈ విషయం గురించి పోస్ట్ చేయడం ప్రారంభించారు.
Published Date - 07:24 PM, Mon - 12 May 25 -
#Business
UPI Transactions Data: సరికొత్త రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. గతేడాదితో పోలిస్తే 31 శాతం జంప్!
గత నెలలో UPI ద్వారా ప్రతిరోజూ రూ. 50.1 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఆగస్టు నెలలో ఈ సంఖ్య 48.3 కోట్లుగా నమోదైంది.
Published Date - 06:45 PM, Wed - 2 October 24 -
#Business
UPI Transactions: కొత్త రికార్డులను సృష్టిస్తున్న యూపీఐ లావాదేవీలు.. మే నెలలో ఎంతంటే..?
UPI Transactions: యూపీఐ మొత్తం ప్రపంచంలో భారతదేశానికి భిన్నమైన గుర్తింపును ఇచ్చింది. చాలా దేశాలు తమ దేశాల్లో కూడా ఈ చెల్లింపు విధానాన్ని అమలు చేశాయి. భారతీయులు కూడా యూపీఐ (UPI Transactions)ని ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో ప్రజలు కూరగాయలు, పండ్లు, రేషన్ వంటి చిన్న లావాదేవీల నుండి పెద్ద చెల్లింపుల వరకు ప్రతిదానికీ ఫోన్ల ద్వారా యూపీఐ ఉపయోగిస్తున్నారు. ప్రతి నెలా యూపీఐ లావాదేవీల డేటా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ […]
Published Date - 10:06 AM, Sun - 2 June 24 -
#Life Style
UPI Transactions: భారీగా పెరిగిన UPI లావాదేవీలు
దేశంలో డిజిటల్ చెల్లింపుల పర్వం నడుస్తుంది. ఒకానొక సమయంలో డబ్బు చేతులు మారేది. ఇప్పుడు నంబర్ ద్వారా డబ్బు ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది.
Published Date - 06:51 PM, Tue - 26 September 23 -
#Telangana
Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
భూసమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 12:37 PM, Fri - 16 June 23