Tourism
-
#Andhra Pradesh
Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!
దీని ప్రారంభంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్తగా ఆసక్తికర అనుభవం కలుగనుంది. ఈ గాజు వంతెన విశిష్టత ఏమిటంటే..ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవబోతోంది. మొత్తం 55 మీటర్ల పొడవుతో నిర్మించబడిన ఈ వంతెన, ప్రకృతితో కలిసిపోయే విధంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్తో రూపుదిద్దుకుంది.
Date : 03-09-2025 - 1:29 IST -
#Speed News
Everest : ఇక సింగిల్ గా ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు..ఎందుకంటే !!
Everest : ఈ నిర్ణయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్వతారోహణ భద్రత మెరుగుపరచడానికి, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి, సహాయక బృందాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తామని ప్రభుత్వం తెలిపింది
Date : 01-09-2025 - 9:15 IST -
#India
Indian Railways : పండుగ రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త పథకం
Indian Railways : పండుగల సీజన్ రాగానే రైళ్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. టికెట్ల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయి.
Date : 09-08-2025 - 3:47 IST -
#Life Style
Monsoon Trips : వర్షపు చినుకుల్లో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలా?.. అయితే మహారాష్ట్రలో ఈ 8 స్పాట్లను మిస్ అవ్వకండి!
మన దేశంలోనే, ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్నో అద్భుత ప్రదేశాలున్నాయి. ఇక్కడి వర్షకాలం స్పెషల్ అనిపించకుండా ఉండదు. కనుక మీరు నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఈ 8 బెస్ట్ మాన్సూన్ డెస్టినేషన్స్ని తప్పకుండా జాబితాలో చేర్చుకోండి.
Date : 25-07-2025 - 2:34 IST -
#Telangana
Deputy Cm Bhatti: ఎకో టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నందున దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.
Date : 04-03-2025 - 4:50 IST -
#Telangana
CM Revanth Reddy : ఫిబ్రవరి 10 లోగా సమగ్ర పర్యాటక విధానం రూపొందించాలి..
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.
Date : 30-01-2025 - 10:19 IST -
#India
Kashis Dev Deepawali : కాశీలో దేవ్ దీపావళి.. 84 ఘాట్లలో 17 లక్షల దీపాలు
Kashis Dev Deepawali : ఈసారి ఘాట్లను అలంకరించే దియాలు మహిళా సాధికారతకు అంకితం చేయబడతాయి, అంతేకాకుండా.. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కూడా కాశీ ఘాట్లపై నివాళులు అర్పిస్తారు. దీంతో పాటు గంగా ద్వార్, చేత్ సింగ్ ఘాట్లలో లేజర్ షోలు, బాణసంచా కాల్చడం వంటివి కూడా నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గంగా హారతి కోసం దశాశ్వమేధ ఘాట్ వద్ద కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు.
Date : 15-11-2024 - 9:51 IST -
#Andhra Pradesh
Bomb Threat : మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు.. 9 హోటల్స్లో తనిఖీలు
Bomb Threat : గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.
Date : 30-10-2024 - 10:45 IST -
#Life Style
Travel: మీరు ఒంటరిగా జర్నీగా చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Travel: ఒంటరిగా ప్రయాణించడం చాలా సరదాగా ఉంటుంది. అయితే మీ భద్రతను జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం. మీరు ఒంటరిగా ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ప్రయాణాన్ని సురక్షితంగా, సరదాగా మార్చుకోవచ్చు. ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి. ముందుగానే పరిశోధన చేయండి. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లే ముందు, ఆ స్థలం గురించి సరైన సమాచారాన్ని సేకరించండి. ఆ ప్రాంతం గురించి పూర్తి విషయాలు తెలుసుకొని ఆ తర్వాత అక్కడికి […]
Date : 04-07-2024 - 10:09 IST -
#India
Young Indians To Thailand: థాయ్లాండ్ మీద ప్రేమ పెంచుకుంటున్న భారతీయులు.. కారణమిదే..!
Young Indians To Thailand: థాయ్లాండ్.. మీరు ఈ పేరు వినే ఉంటారు. ఈ రోజుల్లో భారతీయ యువత గుండె చప్పుడుగా మారింది ఈ థాయ్లాండ్ (Young Indians To Thailand). భారతీయ యువత ఈ దేశాన్ని పర్యాటకంగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనలో చాలామంది కూడా కనీసం ఒక్కసారైనా థాయ్లాండ్ని సందర్శించాలనే ఆలోచన చేసి ఉంటారు. ఇక్కడి అనేక ప్రదేశాలు యువతను ఆకర్షిస్తున్నాయి. థాయ్లాండ్కు వెళ్లే భారతీయుల సంఖ్య ఏడాదికేడాది పెరగడానికి ఇదే కారణం ఇవే కావచ్చు. […]
Date : 12-06-2024 - 5:55 IST -
#India
Lakshadweep : లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి..అధికారుల వెల్లడి
Lakshadweep:కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి (Lakshadweep tourism) కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి (tourist interest) చూపుతున్నారు. ప్రస్తుతం లక్షద్వీప్ దీవులను సందర్శించే వారి సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగినట్లు అక్కడి పర్యాటక శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో ప్రభావవంతమైన నాయకుడు. డిసెంబర్ […]
Date : 06-04-2024 - 3:03 IST -
#Telangana
Best Tourist Places In Telangana : తెలంగాణలో ఈ ప్రదేశాలకు వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..
ప్రస్తుతం మనిషి జీవన విధానం ఎంత బిజీ గా మారిందో చెప్పాల్సిన పనిలేదు. లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు ఉరుకులపరుగుల జీవితంగా మారింది. డబ్బుతో పరుగెత్తే రోజులు వచ్చాయి. ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపే వారు కూడా చాల తక్కువ అయిపోయారు. ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ..పిల్లలతో గడపడం కూడా మానేశారు. వారికీ ఏంకావాలన్న ఇంట్లో పనోళ్లే చూసుకుంటున్నారు. దీంతో చిన్ని చిన్న సంతోషాలకు కూడా దూరం అవుతున్నారు. అందుకే మీ బిజీ లైఫ్ కు కాస్త […]
Date : 22-02-2024 - 1:14 IST -
#India
Tourist Places: జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన అత్యంత ప్రసిద్ధమైన ఐదు పర్యాటక ప్రదేశాలు..
Indian Tourist Places: ఎత్తైన పర్వతాలు, సహజ సౌందర్యం, జలపాతాలు, బీచ్లు, సందడిగా ఉండే నగరాలు, నిశ్శబ్ద చారిత్రక చిహ్నాలు, సాంస్కృతికంగా గొప్ప నిర్మాణాన్ని ఆస్వాదించేందుకు అనేక ప్రాంతాలున్నాయి. మీరు స్నేహితులు, కుటుంబం లేదా సోలోగా టూరిస్ట్ స్పాట్కి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే భారతదేశంలోని 5 పర్యాటక ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్. కనుక నేడు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన అత్యంత ప్రసిద్ధమైన ఐదు పర్యాటక ప్రదేశాలను తెలుసుకుందాం.. కొందరికి ఏ మాత్రం సెలవులు దొరికినా వెంటనే […]
Date : 22-02-2024 - 12:45 IST -
#India
Best Places: భారతదేశంలో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలివే..!
నేటి వేగవంతమైన, ఆధునిక జీవనశైలిలో కుటుంబంతో కొంత సమయం గడపడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. అయితే మీ బడ్జెట్కు అనుకూలమైన జనసమూహానికి దూరంగా ఉండే భారతదేశంలో సందర్శించాల్సిన ప్రదేశాల (Best Places) పేర్లను కూడా మేము మీకు చెప్పబోతున్నాం.
Date : 22-02-2024 - 12:35 IST -
#Speed News
Global Investment Summit: త్వరలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్: కిషన్ రెడ్డి
దేశంలో టూరిజం విభాగం అభివృద్ధి చెందడం వల్లే విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు
Date : 11-12-2023 - 9:47 IST