Tirupati Laddu Issue
-
#Andhra Pradesh
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం.. సిట్ సభ్యుల పేర్లను ప్రకటించిన ఏపీ డీజీపీ
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కేసు (Laddu Adulteration) విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలపై ఏర్పడిన సిట్లో దర్యాప్తుకు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారుల పేర్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. కేంద్రం నుండి ఇద్దరు, ఏపీ పోలీసుల నుండి ఇద్దరు, అలాగే ఒక ఫుడ్ కంట్రోల్ అధికారిని నియమించి, వారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. సిట్ సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ఠా త్రిపాఠి మరియు డీఐజీ […]
Published Date - 05:17 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన రోజా.. చంద్రబాబే తొందరుపడ్డారు..!
తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్నారు.
Published Date - 12:23 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
Nandini Ghee : లడ్డూ వివాదం… తిరుపతికి వెళ్లే నందిని నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకర్లు..
Nandini Ghee : ప్రసిద్ధి చెందిన తిరుపతి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడుతున్నట్లు ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ నివేదిక నిర్ధారించడంతో దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున సందడి నెలకొంది. మరోవైపు లడ్డూల కొనుగోలు విషయంలో భక్తుల్లో గందరగోళం నెలకొంది. దీంతో సెంట్రల్ కర్ణాటకలో కేఎంఎఫ్ నెయ్యికి డిమాండ్ పెరిగింది. అందుకోసం తిరుపతికి పంపుతున్న నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ ఏర్పాటు చేసి నాణ్యతలో ఎలాంటి లోపం లేకుండా చేయాలని కేఎంఎఫ్ ప్లాన్ చేసింది.
Published Date - 07:38 PM, Sun - 22 September 24