Three Member Panel
-
#India
Justice Yashwant Varma : నోట్ల కట్టల వ్యవహారం..జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియ ప్రారంభం
న్యాయవ్యవస్థలో పారదర్శకత అత్యంత కీలకం. ఇటువంటి ఘటనలపై నిర్దాక్షిణ్యంగా విచారణ జరగాలి. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య సభ్యులుగా నియమితులయ్యారు.
Date : 12-08-2025 - 1:27 IST -
#Speed News
Manipur Violence: మణిపూర్ హింసపై న్యాయ కమిషన్ ఏర్పాటు
మణిపూర్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆదివారం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది
Date : 04-06-2023 - 7:35 IST