The Voice Of People
-
#Andhra Pradesh
Nara Lokesh : మహానాడు వేదికపై ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్కరణ
చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు.
Published Date - 04:55 PM, Wed - 28 May 25