Thammineni Seetharam
-
#Andhra Pradesh
Thammineni :`నకిలీ`సర్టిఫికేట్ల భాగోతం! విచారణకు TDP డిమాండ్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Thamminani)ఏదో ఒక వివాదంలో ఉంటారు. స్పీకర్ చైర్ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం.
Published Date - 01:44 PM, Fri - 28 April 23 -
#Speed News
AP Assembly: నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈరోజు కూడా టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగడంతో , స్పీకర్ తమ్మినేని తీరుమార్చుకోవాలని వారిని మందలించారు. అయినా వినకుండా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండడంతో నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, రామరాజు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణలను ఈ సెషన్ వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇక సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు […]
Published Date - 11:46 AM, Tue - 22 March 22 -
#Speed News
AP Assembly: రచ్చ చేశారు.. సస్పెండ్ అయ్యారు..!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గిస్తుండటంతో 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఇక అసెంబ్లీలో ఈరోజు సభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు నాటుసారా విక్రయాలు, […]
Published Date - 01:09 PM, Mon - 21 March 22 -
#Speed News
AP Assembly: 11 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండో రోజూ అసెంబ్లీలో ఆందోళనలను కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు భంగం కల్గిస్తున్నారని స్పీకర్ పదే పదే హెచ్చరించినా, వినకపోవడంతో 11 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. జంగారెడ్డిగూడెం ఘటనపై నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, సభ జరగకుండా […]
Published Date - 12:46 PM, Tue - 15 March 22