Temple Development
-
#India
Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. ఇకపై 18 మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి
Sabarimala : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కోసం అధికారులు కొత్త డిజైన్ను రూపొందించారు. ఇందులో భాగంగా, 18 మెట్ల ఎక్కాక నేరుగా స్వామి దర్శనానికి అనుమతిచ్చేలా సౌకర్యాలను మరింత మెరుగుపర్చారు. ఫ్లైఓవర్ను తొలగించడం ద్వారా భక్తులు త్వరగా , సులభంగా దర్శనం పొందే అవకాశం కలుగుతుంది. ఈ మార్పులు, మార్చి 14 నుండి ప్రారంభమయ్యే మీనమాస పూజల సమయంలో అమల్లోకి రానున్నాయి.
Published Date - 11:07 AM, Sun - 16 February 25 -
#Telangana
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Yadagirigutta : గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను విశేషంగా అభివృద్ధి చేసింది. పాత ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి, సకల హంగులతో కొత్త ఆలయాన్ని రూపొందించింది. ఈ పునరుద్ధరణ అనంతరం, రోజూ వేల సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ఆలయాన్ని అధికారికంగా ‘యాదాద్రి’గా నామకరణం చేయగా, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన అసలైన పేరు ‘యాదగిరిగుట్ట’నే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Published Date - 10:03 AM, Thu - 30 January 25 -
#Speed News
Krishank : ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం
Krishank : "ప్రతి ఆలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించడం... ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం. ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు తగిన అర్హత కలిగి ఉన్నారు" అని క్రిశాంక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
Published Date - 01:24 PM, Sun - 3 November 24 -
#Telangana
Hyderabad: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీస్సులు అందుకున్న సీఎం రేవంత్రెడ్డి
వేములవాడ ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందజేశారు
Published Date - 02:45 PM, Fri - 30 August 24