Telugu News
-
#Telangana
Harish Rao: కాల్పుల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు
చంద్రశేఖర్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Published Date - 03:58 PM, Sat - 4 October 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఏకంగా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని, వారి జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
Published Date - 02:55 PM, Sat - 4 October 25 -
#Andhra Pradesh
Police Power War: కడప వన్ టౌన్లో పోలీస్ పవర్ వార్.. సీఐ వర్సెస్ ఎస్పీ!
ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజా అరెస్టు కూడా వివాదాస్పదమైంది. శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా పోస్టుల కేసులో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 07:48 PM, Thu - 2 October 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు!
వర్షాల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చూడాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
Published Date - 06:52 PM, Thu - 2 October 25 -
#Andhra Pradesh
Social Media: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై మంత్రులతో కమిటీ!
ఈ కొత్త కమిటీకి ఇప్పటికే ఉన్న చట్టాలు, అంతర్జాతీయ పద్ధతులు, ప్లాట్ఫారమ్ల జవాబుదారీతనాన్ని సమీక్షించే బాధ్యతను అప్పగించారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనడానికి సోషల్ మీడియాపై పర్యవేక్షణ, నియంత్రణ చాలా అవసరం.
Published Date - 05:15 PM, Thu - 2 October 25 -
#Telangana
Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయన రాజకీయ జీవితమిదే!
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి (శనివారం) సూర్యాపేట జిల్లాలోని స్వగ్రామం తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Published Date - 01:00 PM, Thu - 2 October 25 -
#Telangana
Dussehra: రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్!
విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పవిత్రమైన సందర్భంగా ఆయన బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Published Date - 07:55 PM, Wed - 1 October 25 -
#Andhra Pradesh
Onion Prices: ఉల్లి ధరలు ఢమాల్.. కిలో ధర ఎంతంటే?
కర్నూలు ఉల్లికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని ఉల్లి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Published Date - 02:58 PM, Wed - 1 October 25 -
#Andhra Pradesh
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!
టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
Published Date - 01:55 PM, Wed - 1 October 25 -
#Andhra Pradesh
Andhra Pradesh: భారత్లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.
Published Date - 10:05 PM, Tue - 30 September 25 -
#Telangana
Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!
ఖరీఫ్ ప్యాడీ పచ్చి బియ్యానికి (Raw Rice) మార్చడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ, KMS 2024-25 కోసం కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) డెలివరీ గడువును నవంబర్ 12, 2025 వరకు పొడిగించే ఉత్తర్వు, ఉడకబెట్టిన బియ్యం (Parboiled Rice) రూపంలోనే సరఫరా చేయాలని ఆదేశించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Published Date - 09:23 PM, Tue - 30 September 25 -
#Telangana
Kavitha: నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. కవిత సంచలన వ్యాఖ్యలు!
జాతీయ పార్టీల్లో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన కవిత, కాంగ్రెస్ 'మునిగిపోయే పడవ' అని విమర్శించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది. గతంలో వేలాది మంది బిడ్డలను బలితీసుకుంది కాంగ్రెస్సేనని, అభివృద్ధి పథంలో సాగుతోన్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నది కూడా కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు.
Published Date - 08:35 PM, Mon - 29 September 25 -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
జీఎస్టీ 2.0 వల్ల కలుగుతున్న లబ్ధిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Published Date - 07:03 PM, Mon - 29 September 25 -
#Telangana
Bathukamma: గిన్నిస్ రికార్డు సాధించిన తెలంగాణ బతుకమ్మ!
ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి, అధికారులందరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 06:56 PM, Mon - 29 September 25 -
#Telangana
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై రంగంలోకి ఏసీబీ?!
విజిలెన్స్ లేఖ అందిన తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్ (DG) దీనిని తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కార్యాలయానికి పంపారు. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ (అనుమతి) వచ్చిన వెంటనే ఏసీబీ ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించనుంది.
Published Date - 10:55 AM, Mon - 29 September 25