Telugu Live News
-
#Telangana
Hyderabad: రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన
Hyderabad: ఐఎండీ-హెచ్ ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Date : 21-09-2024 - 5:26 IST -
#Sports
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్-పాక్ తలపడటం కష్టమేనా?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా నంబర్ 1 స్థానంలో ఉండగా ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో భారత్ 6 గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోగా, పాకిస్థాన్ జట్టు 7 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచింది. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పాకిస్థాన్ ఇంకా 7 టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్కు చేరుకోవడానికి, పాకిస్తాన్ ఆడే అన్ని టెస్ట్ మ్యాచ్లు గెలవాల్సి ఉంది. అయినప్పటికీ WTC ఫైనల్కు చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి.
Date : 04-09-2024 - 6:20 IST -
#Telangana
Telangana Floods: వరద బాధితుల కోసం ఒక నెల జీతం విరాళంగా ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని వరద ప్రభావిత ప్రాంతాలకు విరాళంగా ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు సిద్దిపేటలో విరాళం ప్రకటించారు హరీష్ రావు.
Date : 04-09-2024 - 1:47 IST -
#India
Mamata Warns Modi: ఢిల్లీ తగలపెట్టేస్తా జాగ్రత్త: మమతా మాస్ వార్నింగ్
మీరు బెంగాల్ను తగలబెడితే, అస్సాం, ఈశాన్య, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడిపోతుంది అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ని బంగ్లాదేశ్ అని కొందరు అనుకుంటున్నారని మమత అన్నారు.
Date : 28-08-2024 - 11:34 IST -
#Sports
IPL Mega Auction: ఆర్సీబీ టార్గెట్ ఆ ముగ్గురేనా..?
మెగా వేలంలో ఆర్సీబీ ముగ్గురు ఆల్ రౌండర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ పంజాబ్ కింగ్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లివింగ్స్టోన్ బ్యాట్తో పాటు బంతితోనూ సత్తా చాటగలడు. . లివింగ్స్టోన్ గత సీజన్లో రాణించలేకపోయాడు
Date : 28-08-2024 - 10:12 IST -
#Telangana
Revanth as BJP B-Team: బీజేపీ బీ-టీమ్గా రేవంత్, కవిత బెయిల్ రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీ బి టీమ్గా పనిచేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కవిత బెయిల్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. అలాగే మద్యం కుంభకోణం పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇదో పెద్ద బూటకపు కేసు అంటూ వ్యాఖ్యానించాడు.
Date : 28-08-2024 - 4:15 IST -
#Sports
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకున్న సిరాజ్,జడేజా
దులీప్ ట్రోఫీలో భారత ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ తొలి రౌండ్కు దూరమయ్యారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా తన పేరును ఉపసంహరించుకున్నాడు. కాగా సిరాజ్ స్థానంలో ఢిల్లీకి చెందిన నవదీప్ సైనీని తీసుకున్నారు. ఇండియా-సిలో ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ స్థానంలో గౌరవ్ యాదవ్ను చేర్చారు.
Date : 27-08-2024 - 3:36 IST -
#Sports
Shikhar Dhawan: లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ధావన్ మళ్ళీ బ్యాట్ పట్టనున్న గబ్బర్
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ ఇటీవలే ఆటకు గుడ్ బై చెప్పాడు. యువ క్రికెటర్ల ఎంట్రీ జాతీయ జట్టుకు దూరమైన గబ్బర్ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో త్వరలో గబ్బర్ లెజెండ్స్ లీగ్ లో ఆడనున్నాడు
Date : 26-08-2024 - 4:10 IST -
#Telangana
BRS MLA On HYDRA: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్, కానీ ప్రభుత్వానికి సవాల్
కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ రోజు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే హైడ్రా కూల్చివేతను స్వాగతించారు. అయితే భూమిని కొనుగోలు చేసిన లేదా గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్న వ్యక్తుల భవితవ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.
Date : 26-08-2024 - 3:22 IST -
#India
BJP First List: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల
వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. రాజ్పోరా నుంచి బీజేపీ అభ్యర్థిగా అర్షిద్ భట్ను ఎంపిక చేసింది
Date : 26-08-2024 - 11:43 IST -
#Telangana
CM Revanth: డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచనని చంపేస్తా: సీఎం రేవంత్
డ్రగ్స్ తీసుకోవాలన్న ఆలోచనని కూడా పోగొడతానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. దీంతో పాటు రాష్ట్రంలో యువతకు అవకాశాలపై ఆయన మాట్లాడారు. పరిశ్రమ ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించే విశ్వవిద్యాలయానికి తమ ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి చెప్పారు.
Date : 25-08-2024 - 6:42 IST -
#India
Delhi: ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య
ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు. అలాగే డాక్టర్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్లోని న్యూరో సర్జన్కు అతని భార్యతో వివాదం ఉంది.
Date : 18-08-2024 - 6:17 IST -
#Sports
Ishan Kishan: బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్
బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్కు నాయకత్వం వహించనున్నాడు. ఈ టోర్నీ ఆగస్టు 15 నుంచి తమిళనాడులో ప్రారంభం కానుంది.ఇషాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫస్ట్ క్లాస్ క్రికెట్కి తిరిగి రావడానికి తొలి అడుగుగా భావిస్తున్నారు
Date : 13-08-2024 - 6:29 IST