Telugu Latest News
-
#Telangana
Gurram Cheruvu Disappearing: గుర్రం చెరువును మింగేసిన రియల్టర్లు
Gurram Cheruvu Disappearing:బాలాపూర్ మండలంలోని ప్రధాన సరస్సులలో ఒకటైన గుర్రం చెరువు 90 ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారికంగా అందరికీ తెలుసు. కానీ దశాబ్ద కాలంలోనే దాని పరిమాణంలో దాదాపు మూడింట ఒక వంతుకు కుంచించుకుపోయింది. దీనివల్ల నీటి వనరులు దాదాపుగా కనుమరుగయ్యాయి.
Published Date - 02:58 PM, Tue - 10 September 24 -
#Telangana
MLA Defection Case: హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్కు చెంపపెట్టు: బీఆర్ఎస్
MLA Defection Case: కాంగ్రెస్లోకి ఫిరాయించిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ షెడ్యూల్ను నాలుగు వారాల్లోగా ప్రకటించాలని జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.
Published Date - 04:59 PM, Mon - 9 September 24 -
#Telangana
CM Revanth inaugurate IIHT: ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth inaugurate IIHT: ప్రభుత్వం నేతన్నలకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు.
Published Date - 01:21 PM, Mon - 9 September 24 -
#Andhra Pradesh
Budameru Floodwater: 21 గ్రామాల్లోకి బుడమేరు వరదనీరు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Budameru Floodwater: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో బుడమేరు, ఇతర వాగులు పొంగిపొర్లాయి. దీంతో కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు అధిక నీరు వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
Published Date - 09:44 AM, Mon - 9 September 24 -
#Andhra Pradesh
Minister Nimmala Efforts: బుడమేరు పూడికతీత పనుల్లో నిమ్మల పరితీరుపై చంద్రబాబు ప్రశంసలు
Minister Nimmala Efforts: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అధికారులు యుద్ధప్రాదిపదికన పనులు చేపట్టారు. మంత్రి నిమ్మల చొరవని అభినందించారు సీఎం చంద్రబాబు. జిల్లాలో కొనసాగుతున్న సహాయక చర్యలపై చర్చించేందుకు మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు.
Published Date - 05:48 PM, Sun - 8 September 24 -
#Andhra Pradesh
Budameru Drain Closed: విజయవాడకు గండం తప్పింది: సీఎం చంద్రబాబు
Budameru Drain Closed: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బుడమేరు ఎత్తిపోతలను పూడ్చామని, ప్రస్తుతం విజయవాడకు వచ్చే ఇన్ఫ్లోలు తగ్గాయన్నారు. దీంతో పెద్ద గండం తప్పిందని చెప్పారు.
Published Date - 11:58 PM, Sat - 7 September 24 -
#Telangana
Telangana: నీటి ప్రాజెక్టుల మరమ్మత్తులకు టెండర్ల ఆహ్వానం
చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో భారీ వర్షాల సమయంలో ఇరిగేషన్ సిబ్బంది అంకితభావంతో పని చేశారని కొనియాడారు ఉత్తమ్కుమార్రెడ్డి. తెగిపోయిన ట్యాంకులు, కాల్వల మరమ్మతులకు వారంలోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ఉత్తమ్కుమార్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.
Published Date - 01:49 PM, Fri - 6 September 24 -
#India
J-K Assembly Polls: జమ్మూలో అమిత్ షా ఎన్నికల ప్రచారం, బీజేపీ మేనిఫెస్టో
జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు గట్టి సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా శుక్రవారం మధ్యాహ్నం జమ్మూకు వస్తున్నారు.. ఈ సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Published Date - 08:46 AM, Fri - 6 September 24 -
#Andhra Pradesh
AP Rains: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఆరు లక్షల మంది ప్రభవితం
ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతానికి ఈ రోజు నుంచి భారీ వర్ష సూచన ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. ఫలితంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
Published Date - 08:04 AM, Fri - 6 September 24 -
#Telangana
Asifabad Violence: హింసాత్మకంగా ఆసిఫాబాద్, ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ముస్లిం వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ గత వారం గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్కు పిలుపునిచ్చారు. 2000 మంది గుంపు ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లోని ముస్లిం వ్యక్తి ఆస్తులపై దాడికి పాల్పడింది.
Published Date - 05:54 PM, Wed - 4 September 24 -
#Telangana
Telangana Rains: భారీ వర్షాల కారణంగా సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు
వరదల వల్ల నష్టాలను తగ్గించేందుకు పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని శాంతికుమారి అధికారులను కోరారు. వర్షాభావ పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేలా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను కోరారు
Published Date - 10:59 PM, Mon - 2 September 24 -
#Andhra Pradesh
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Published Date - 07:10 AM, Mon - 2 September 24 -
#India
Haryana Elections: హర్యానా ఎన్నికల తేదీ మార్పు, అక్టోబర్ 5న ఓటింగ్
హర్యానాలో ఎన్నికల తేదీలు మరియు ఓట్ల లెక్కింపులో మార్పు జరిగింది. ఎన్నికల సంఘం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీకి ముందు మరియు తరువాత సెలవులు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సమావేశం
Published Date - 07:13 PM, Sat - 31 August 24 -
#Andhra Pradesh
Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .
Published Date - 05:32 PM, Sat - 31 August 24 -
#Andhra Pradesh
AP Employees: ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం
ప్రతి ఏడాది మే నెలలో ఉద్యోగుల బదిలీ ఉంటుంది. అయితే ఈసారి ఏపీలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఉద్యోగుల బదిలీ వాయిదాపడింది.ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బదిలీలను సెప్టెంబర్ 15 వరకు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది
Published Date - 05:14 PM, Fri - 30 August 24