Telangana’s Jogulamba Temple
-
#Speed News
Raja Singh: జోగులాంబ ఆలయంలో దర్గానా ? తొలగించాల్సిందే .. ఏఎస్ఐకి రాజాసింగ్ లేఖ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రఖ్యాత జోగులాంబ ఆలయం ప్రాంగణంలో అక్రమంగా దర్గా నిర్మించారని ఆరోపించారు.
Published Date - 09:45 PM, Mon - 23 May 22