Telangana
-
#Telangana
Telangana: కేసీఆర్.. దమ్ముంటే గజ్వేల్ నుంచి గెలిచి చూపించు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతకు పదునుపెడుతున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కెసిఆర్ అదీ స్థాయిలో రాజకీయాలకు పదునుపెడుతున్నారు
Published Date - 03:20 PM, Tue - 22 August 23 -
#Telangana
Ban On Transfers : ఆ ఆఫీసర్ల బదిలీలపై బ్యాన్.. తెలంగాణ సీఈవో ప్రకటన
Ban On Transfers : తెలంగాణలోని ఓటర్ల జాబితా ముసాయిదాను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ రిలీజ్ చేశారు.
Published Date - 08:06 AM, Tue - 22 August 23 -
#Telangana
BRS Candidates List: బీఆర్ఎస్ మొదటి జాబితా అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక వేటలో పడ్డారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఏ క్షణంలో అయినా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.
Published Date - 02:28 PM, Mon - 21 August 23 -
#Telangana
Gurukul PGT Exam: పీజీటీ పరీక్షల నిర్వహణలో సాంకేతిక లోపం.. అభ్యర్థుల నిరసన
తెలంగాణలో ఈ రోజు సోమవారం గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) పరీక్షలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యంగా జరగడంతో
Published Date - 01:40 PM, Mon - 21 August 23 -
#Telangana
Telangana: పని ఒత్తిడితో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
పని ఒత్తిడి కారణంగా బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Published Date - 11:49 AM, Mon - 21 August 23 -
#Speed News
MLC Kavitha: సామాజిక సేవలో ఎమ్మెల్సీ కవిత కుమారులు
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు ఆదిత్య, ఆర్యా చిన్న వయస్సులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల ఆదిత్య, ఆర్యా కలిసి మొదలుపెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (ఎస్ఓఎం) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదవుకు చేయుతనిచ్చారు. హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీలో అడ్మిషన్ లభించిన ఆర్థికంగా వెనుకబడిన 10 మంది మహిళా విద్యార్థులకు ఫౌండేషన్ నుంచి స్కాలర్ షిప్ లను అందజేశారు. 10 మంది విద్యార్థుల్లో ఆరుగురు […]
Published Date - 11:18 AM, Mon - 21 August 23 -
#Telangana
Telangana: హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ ధీమా
దేశవ్యాప్తంగా ఎన్నికల భేరీ మోగనుంది. రానున్న ఎన్నికల్ని బీఆర్ఎస్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో అధికార చేపట్టిన కేసీఆర్ తెలంగాణ గడ్డపై హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు.
Published Date - 08:30 AM, Mon - 21 August 23 -
#Telangana
CM KCR : సూర్యాపేట ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్..
తాజాగా సీఎం కేసీఆర్ సూర్యాపేట(Suryapet) ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్(Congress) పై ఫైర్ అయ్యారు.
Published Date - 09:00 PM, Sun - 20 August 23 -
#Telangana
Student Suicides: IIT హైదరాబాద్ క్యాంపస్లో తెలుగు విద్యార్థుల ఆత్మహత్యలు
విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిడిని భరించలేక ఎందరో విద్యార్థుల తనువు చాలించారు.
Published Date - 03:06 PM, Sun - 20 August 23 -
#Speed News
2BHK Houses: సెప్టెంబర్ 2న డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇళ్లను అందించేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు.
Published Date - 12:50 PM, Sun - 20 August 23 -
#Speed News
Viral : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు
వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ రాసలీలలు
Published Date - 11:35 AM, Sun - 20 August 23 -
#Telangana
Police Attack On Woman: పోలీస్ స్టేషన్ లో గిరిజన మహిళపై పోలీసుల దాడి.. ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న ప్రతిపక్షాలు..!
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్లో గిరిజన మహిళపై 'అసభ్యంగా ప్రవర్తించి, దాడి' (Police Attack On Woman) చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Published Date - 08:51 AM, Sun - 20 August 23 -
#Telangana
Wine Shops Tenders : ఎలక్షన్స్ ముందు ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం టెండర్లతో ఏకంగా 2500 కోట్ల పైనే..
తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా మద్యం టెండర్ల(Wine Shops Tenders)ద్వారా 2500 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
Published Date - 09:00 PM, Sat - 19 August 23 -
#Telangana
Telangana: దళిత బంధుని పారదర్శకంగా అమలు చేయాలి
తెలంగాణ సీఎం కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని వైఎస్ షర్మిల రోజుకో అంశంపై పోరాటం చేస్తున్నారు. తెలంగాణాలో వైఎస్ఆర్టీపి పార్టీని నెలకొల్పిన వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్నారు.
Published Date - 06:50 PM, Sat - 19 August 23 -
#Speed News
Telangana: మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి.. మంత్రి అల్లోల
దేశవ్యాప్తంగా గణేష్ నామస్మరణ మొదలు కాబోతుంది. సెప్టెంబర్ మాసం వస్తే ప్రతి ఒక్కరు గణేష్ విగ్రహ ఏర్పాట్లతో తెగ సందడి చేస్తారు.
Published Date - 03:20 PM, Sat - 19 August 23