Telangana
-
#Telangana
Telangana : వరదల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వండి .. సర్కార్కు తెలంగాణ రైతులు విజ్ఞప్తి
వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణ
Published Date - 07:32 AM, Thu - 17 August 23 -
#Speed News
Telangana Congress : కేటీఆర్ ఫై ఎంపీ కోమటిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
తెలంగాణ (Telangana ) రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు బిఆర్ఎస్ vs బిజెపి గా ఉండేది కానీ..కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ vs కాంగ్రెస్ గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరుగుతుండడం తో అధికార పార్టీ పూర్తి ఫోకస్ కాంగ్రెస్ (Congress ) పైనే పెట్టింది. కాంగ్రెస్ సైతం తన దూకుడు ను రోజు రోజుకు పెంచుతుంది. వరుస పెట్టి నేతలు సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ను […]
Published Date - 09:48 PM, Wed - 16 August 23 -
#Speed News
Hanamkonda: హన్మకొండ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
వరంగల్ లోని హన్మకొండ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాస కిడ్నీ సెంటర్, ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Published Date - 04:34 PM, Wed - 16 August 23 -
#Telangana
Hyderabad: 70వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రెడీగా ఉన్నాయి: కేటీఆర్
హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను దశలవారీగా లబ్దిదారులకు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు
Published Date - 04:20 PM, Wed - 16 August 23 -
#Telangana
CM KCR: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన రద్దు.. కారణం ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన రద్దయింది. ఆగస్టు 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది.
Published Date - 03:20 PM, Wed - 16 August 23 -
#Speed News
4 Killed: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి, ఆరుగురికి గాయాలు!
వరంగల్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
Published Date - 12:12 PM, Wed - 16 August 23 -
#Telangana
Murder : హైదరాబాద్ చైతన్యపురిలో యువకుడు దారుణ హత్య.. ఆర్థిక లావాదేవీలే కారణమా..?
హైదరాబాద్ చైతన్యపురిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తుంది.
Published Date - 08:49 PM, Tue - 15 August 23 -
#Telangana
Telangana Police: రేవంత్ పై కేసు నమోదు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసు అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
Published Date - 08:05 PM, Tue - 15 August 23 -
#Speed News
Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని బంగాళాఖాత తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మయన్మార్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మేఘాలను ఈ ఆవర్తనం ఆకర్షిస్తోందని.. వాటి ఫలితం తెలుగు రాష్ట్రాలపై పడనుందని అప్రమత్తం చేసింది. ఫలితంగా.. ఏపీతో పాటు, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే […]
Published Date - 05:05 PM, Tue - 15 August 23 -
#Telangana
Rythu Bima Scheme: రైతు బీమా పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తి
కేసీఆర్ 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నది.
Published Date - 02:52 PM, Tue - 15 August 23 -
#Telangana
77th Independence Day: పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన గోల్కొండ.. 11 గంటలకు సీఎం పతాకావిష్కరణ..!
పంద్రాగస్టు వేడుకలకు గోల్కొడ కోట ముస్తాబు అయింది. స్వాతంత్య్ర దినోత్సవం (77th Independence Day) కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Published Date - 07:06 AM, Tue - 15 August 23 -
#Telangana
T congress : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి టీ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ లేఖ.. అధికారంలోకి రావాలంటే..?
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణను ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేతలు ఏఐసీసీ నేతలు, పార్టీ
Published Date - 09:39 PM, Mon - 14 August 23 -
#Speed News
Tomato Prices: భారీగా తగ్గిన టమాటా ధరలు, కిలోకు ఎంతంటే
కిలో రూ.200 వరకు పెరిగిన ధరలు ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.60-70కి పడిపోయాయి.
Published Date - 03:24 PM, Mon - 14 August 23 -
#Speed News
Independence Day 2023 : గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతి కుమారి
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి వేడుకల
Published Date - 02:54 PM, Mon - 14 August 23 -
#Telangana
Independence Day 2023: ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Published Date - 02:10 PM, Mon - 14 August 23