Telangana
-
#Telangana
Telangana: నిర్మల్ లో రూ.1,157 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన
నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్మల్ లో రూ.1,157 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్టోబర్ 4న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 01-10-2023 - 4:20 IST -
#Speed News
PM Modi : తెలంగాణకు ‘పసుపు బోర్డు’.. ములుగులో ‘సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ’ : ప్రధాని మోడీ
PM Modi : మహబూబ్ నగర్ లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటనలు చేశారు.
Date : 01-10-2023 - 3:46 IST -
#Telangana
Hyderabad: మోడీ పర్యటనకు ముందు హైదరాబాద్ లో పోస్టర్లు కలకలం
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం సృష్టించాయి. అవమానించిన రాష్ట్రంలో మోడీ పర్యటించే హక్కు లేదంటూ
Date : 30-09-2023 - 11:10 IST -
#Telangana
Gaddar Daughter: రాజకీయ ప్రవేశంపై వెన్నెల ఏమన్నారంటే?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకర్షించడంలో తెలంగాణ కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ టిక్కెట్టును గద్దర్ కుటుంబ సభ్యులకు కేటాయించినాట్లు వార్తలు
Date : 30-09-2023 - 5:33 IST -
#Telangana
PM Modi: మోడీ టూర్.. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పర్యటన
తెలంగాణలో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
Date : 30-09-2023 - 3:20 IST -
#Speed News
Bharat Dal – October 1st : రూ.60కే కిలో శనగపప్పు.. అక్టోబరు 1 నుంచి ‘భారత్ దాల్’ సేల్స్
Bharat Dal - October 1st : కేజీ శనగపప్పు ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.90గా ఉంది. దాన్ని ఇక రూ.60కే కొనొచ్చు.
Date : 30-09-2023 - 8:26 IST -
#Speed News
2023 Telangana Elections : 6 గ్యారెంటీ పథకాలతో 6 సిక్స్ లే అంటున్న కాంగ్రెస్
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) జోష్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. గతంలో ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత మూడు నెలల్లో కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పధకాలు ( Congress Guarantee Schemes) ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పథకాలతోనే ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ప్రతి గల్లీ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలని పక్క […]
Date : 29-09-2023 - 7:16 IST -
#Telangana
Telangana: పామ్ఆయిల్ రైతులకు ఎకరాకు రూ.50,000 సబ్సిడీ
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. రైతుల్ని రాజుగా చూడాలన్న కేసీఆర్ ఆశయంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.
Date : 29-09-2023 - 6:18 IST -
#India
PM Modi: రూ.13,500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 1న తెలంగాణలో పర్యటించబోతున్నారు.
Date : 29-09-2023 - 6:10 IST -
#Speed News
Ration Card: మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి
రేషన్కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు.అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్కార్డుల్లోని లబ్ధిదారులకు […]
Date : 29-09-2023 - 5:59 IST -
#Speed News
BRS Minister: నాడు తండ్లాట.. నేడు తండాలు అభివృద్ధి బాట: మంత్రి ఎర్రబెల్లి
ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు.
Date : 29-09-2023 - 5:04 IST -
#Speed News
Accident : హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. వేర్వేరు ఘటనలో ఇద్దరు మృతి
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ సంఘటనలు గురువారం
Date : 29-09-2023 - 4:01 IST -
#Telangana
Sircilla Ganja: తాత ఇంటి పెరట్లో గంజాయి సాగు
తెలివి ఉండాలే కానీ బ్రతుకు ఒక లెక్క కాదు. బ్రతకడం తెలిసినోడు ఎలాగైనా బ్రతికేస్తాడు. ఇది కలికాలం, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి అనేది రాజ్యాంగంలో ఉంటే నాకేంటి, నా జీవితం నా ఇష్టం అనుకున్నాడో ఏమో
Date : 29-09-2023 - 2:15 IST -
#Telangana
Hyderabad Ganesh Immersion: హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర
కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా హైదరాబాద్లో మహా గణేష్ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.
Date : 29-09-2023 - 12:42 IST -
#Telangana
CM KCR: స్వామినాథన్ మరణంతో వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయింది: సీఎం కేసీఆర్
తాను రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావడం మరిచిపోలేనని సీఎం కేసీఆర్ అన్నారు.
Date : 28-09-2023 - 3:46 IST