Telangana
-
#Telangana
Telangana Elections: గద్వాల్ హైవేపై రూ.750 కోట్ల నగదు.. చివరికి ఆ డబ్బు..
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. నగదుతో పాటు భారీగా ఆభరణాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం 50 వేల
Published Date - 04:40 PM, Thu - 19 October 23 -
#Speed News
TS Polls: ఈసీ కీలక నిర్ణయం, జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు
Published Date - 02:02 PM, Thu - 19 October 23 -
#Telangana
Telangana: రేవంత్పై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు.
రేవంత్రెడ్డిపై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే.
Published Date - 01:37 PM, Thu - 19 October 23 -
#Telangana
New Delhi: తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో వ్యూహరచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
Published Date - 01:16 PM, Thu - 19 October 23 -
#Telangana
TBJP: బీజేపీ బిగ్ స్కెచ్! సీఎం అభ్యర్థిగా బండి సంజయ్!!
బీసీలకు 35 శాతం టిక్కెట్లు ఇస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు బండి సంజయ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తోంది.
Published Date - 01:15 PM, Thu - 19 October 23 -
#Telangana
Congress Party : సింగరేణి కార్మికులకు కీలక హామీ ప్రకటించిన కాంగ్రెస్
రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యారన్న రేవంత్ రెడ్డి, సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీఆర్ఎస్(BRS) అంగీకరించిందన్నారు.
Published Date - 11:43 AM, Thu - 19 October 23 -
#Telangana
2023 Telangana Assembly Polls : మరికొన్ని గ్యారెంటీ హామీలను ప్రకటించిన కాంగ్రెస్..
తెలంగాణలో అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని
Published Date - 10:06 AM, Thu - 19 October 23 -
#Devotional
Ramgiri Fort : సీతారాములు నడయాడిన కొండ… ఈ రామగిరి ఖిల్లా…
ఇది క్రమేణా రామగిరి (Ramgiri) ఖిల్లాగా అభివృద్ధి చెందింది. పౌరాణికంగానూ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
Published Date - 08:00 AM, Thu - 19 October 23 -
#India
IIT Kharagpur: ఐఐటీలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఐఐటీలో మరో తెలంగాణ విద్యార్థి మరణించాడు. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లాలోని ఐఐటీలో ఈ విషాదం చోటు చేసుకుంది. నాల్గవ సంవత్సరం విద్యార్థి మృతదేహాన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులు స్వాధీనం
Published Date - 07:56 PM, Wed - 18 October 23 -
#Telangana
BJP : తెలంగాణలో బిజెపి మాస్టర్ స్కెచ్.. పవన్ కళ్యాణ్ సమేతంగా..
ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో, ఆ పార్టీకి తెలంగాణలో కూడా తమ బలాన్ని నిరూపించుకోవాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది.
Published Date - 07:29 PM, Wed - 18 October 23 -
#Telangana
Telangana: రామప్ప ఆలయంలో రాహుల్. ప్రియాంక ప్రత్యేక పూజలు
తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రియాంక గాంధీ , రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంక, రాహుల్ నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళ్తారు.
Published Date - 06:49 PM, Wed - 18 October 23 -
#Telangana
Telangana: బీఆర్ఎస్లో మూకుమ్మడిగా రాజీనామాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు కేసీఆర్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
Published Date - 06:39 PM, Wed - 18 October 23 -
#Telangana
Telangana : 37 మందితో బిజెపి ఫస్ట్ లిస్ట్..ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే..!
37 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది అధిష్టానం
Published Date - 05:12 PM, Wed - 18 October 23 -
#Telangana
Telangana Congress: కాంగ్రెస్ లో సీఎం కుర్చీ ఫైట్..
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వేడి పుట్టిస్తుంది. 6 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసి ఓటర్లని ఆకట్టుకోగా, తాజాగా 55 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. మరోపక్క అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడుమీదుంది.
Published Date - 02:48 PM, Wed - 18 October 23 -
#Telangana
BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం అగ్ర నేతలను దించుతున్న బిజెపి
20వ తేదీన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలంగాణలో పర్యటించనున్నారు. 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఇంకా.. 28న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Published Date - 02:01 PM, Wed - 18 October 23