Telangana
-
#Telangana
KTR: ‘మళ్లీ అధికారంలోకి వస్తాం, లెక్కలు సెటిల్ చేస్తాం’: కేటీఆర్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
Published Date - 07:50 PM, Thu - 7 August 25 -
#Telangana
Green Energy Corridor: గ్రీన్ ఎనర్జీ కారిడార్కు అనుమతివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన డిప్యూటీ సీఎం!
తర్వాత SECI, తెలంగాణ రెడ్కో (TGREDCO) అధికారుల మధ్య విస్తృతమైన చర్చలు జరిగాయి. భూమి లభ్యత, పునరుత్పాదక విద్యుత్ సాధ్యతను పరిగణనలోకి తీసుకుని, ఈ RE జోన్ల సామర్థ్యం 13.5 గిగావాట్ల నుండి 19 గిగావాట్లకు పెంచబడింది.
Published Date - 07:42 PM, Thu - 7 August 25 -
#Telangana
Amity University: తెలంగాణ విద్య రంగానికి సేవలు అందిస్తాం: అమిటి యూనివర్సిటీ
తెలంగాణలో నైపుణ్య అభివృద్ధి- ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో అమిటీ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న సంస్థల రాక రాష్ట్ర యువతకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published Date - 04:16 PM, Thu - 7 August 25 -
#Telangana
IMD : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
గురువారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో మేఘగర్జనలు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమూ ఉందని హెచ్చరించింది.
Published Date - 03:45 PM, Thu - 7 August 25 -
#Telangana
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Published Date - 04:51 PM, Tue - 5 August 25 -
#Telangana
Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: మంత్రి
విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Published Date - 04:28 PM, Tue - 5 August 25 -
#Telangana
KTR : ఉచిత తాగునీటి పథకాన్ని తొలగించాలన్న కుట్ర.. మూర్ఖత్వం పరాకాష్ఠలో సీఎం రేవంత్: కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకం ద్వారా హైదరాబాద్లోని కోటి 20 లక్షల ప్రజలకు మంచి నీరు నిరంతరంగా అందుతుంది. అలాంటి పథకాన్ని తవ్వేయాలన్న తపనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.
Published Date - 12:45 PM, Tue - 5 August 25 -
#Telangana
Indiramma Housing Scheme : నిన్న ఒక్క రోజే రూ. 130 కోట్లను బదిలీ చేసిన సర్కార్
Indiramma Housing Scheme : ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా రూ. 130 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు
Published Date - 08:00 AM, Tue - 5 August 25 -
#Telangana
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు!
జనవరి 21, 2015న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని నివేదికలో ఉంది. ఆ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని "నిషేధాత్మక ఖర్చు, సమయ వినియోగం" కారణంగా తిరస్కరించింది.
Published Date - 09:39 PM, Mon - 4 August 25 -
#Telangana
Upasana : ఈ నియామకం నాకెంతో గౌరవాన్నిచ్చింది.. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు
ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బాధ్యత నాకు గర్వకారణంగా ఉంది. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండే అవకాశం లభించడం నా జీవితంలో ఒక మైలురాయి అని ఉపాసన పేర్కొన్నారు.
Published Date - 01:50 PM, Mon - 4 August 25 -
#Speed News
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.
Published Date - 11:27 AM, Thu - 31 July 25 -
#Telangana
Janahita Padayatra : నేటి నుంచి కాంగ్రెస్ ‘జనహిత’ పాదయాత్ర
Janahita Padayatra : ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి కూడా పాల్గొంటారని మహేశ్ గౌడ్ తెలిపారు
Published Date - 09:38 AM, Thu - 31 July 25 -
#Speed News
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం ధర్మాసనం!
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై తుది తీర్పును రేపు వెల్లడించనుంది.
Published Date - 08:13 PM, Wed - 30 July 25 -
#Telangana
Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు..హైదరాబాద్లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు
ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంపై తొలుత తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. వారి ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈడీ చేపట్టిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.
Published Date - 12:29 PM, Wed - 30 July 25 -
#Telangana
Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!
ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఎందుకు పెండింగ్లో ఉంచిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
Published Date - 10:00 AM, Tue - 29 July 25