'Telangana Raising 2047'
-
#Speed News
Telangana Government : రైతులకు శుభవార్త.. రూ.295 కోట్లతో 26 గోదాముల నిర్మాణం!
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈక్రమంలో ధాన్యం నిల్వ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం రూ.295 కోట్లతో 26 అధునాతన గోదాములను నిర్మించాలని నిర్ణయించింది. ఈ హైటెక్ గోదాములను సరకుల భద్రత, రవాణాకు అనుకూలంగా, పర్యావరణ హితంగా మాత్రమే కాక.. సౌర విద్యుత్, డిజిటల్ సాంకేతికతతో నిర్మించబోతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ధాన్యం తడిసిపోవడం, తేమ పెరగడం వంటి సమస్యలు తీరతాయి అంటున్నారు. ఆ వివరాలు.. గత […]
Date : 15-11-2025 - 11:47 IST -
#Telangana
‘Telangana Raising 2047’ : తెలంగాణ రైజింగ్ 2047 అంటే ఏంటి..? ప్రభుత్వ లక్ష్యాలేంటీ..?
'Telangana Raising 2047' : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయంగా, ఈ డాక్యుమెంట్ను 2025 డిసెంబర్ 9న విడుదల చేయాలని భావిస్తున్నారు
Date : 25-06-2025 - 11:47 IST