Telangana Governor Jishnu Dev Verma
-
#Telangana
Hyderabad: ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా భక్తుల ఉత్సాహానికి తడసే లేదు. పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ బడా గణేశ్ను దర్శించేందుకు తరలివస్తున్నారు.
Published Date - 11:54 AM, Wed - 27 August 25