Telangana Government Hospital
-
#Telangana
Gandhi Hospital:కోవిడ్ రోగుల సేవల్లో దేశంలోనే నెంబర్ వన్ గా గాంధీ” ఆసుపత్రి
దేశంలోనే పెద్ద సంఖ్యలో కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న తొలి ఆసుపత్రిగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి నిలిచింది. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా 84,127 మంది కోవిడ్ రోగులకు ఇక్కడ చికిత్స జరిగింది.
Published Date - 09:29 AM, Tue - 14 December 21