Tekkali
-
#Andhra Pradesh
CM Jagan: 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు మనవే: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే లోకసభ, అసెంబ్లీ కలిపి మొత్తం 200 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం జరిగిన “మేమంత సిద్ధం” బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి
Published Date - 11:02 PM, Wed - 24 April 24 -
#Andhra Pradesh
Tekkali : ఊపిరి పీల్చుకున్న దువ్వాడ శ్రీనివాస్..బరిలో నుండి తప్పుకున్న దువ్వాడ వాణి
రంగంలోకి దిగిన అధిష్టానం..ఆమెతో సంప్రదింపులు జరిపి..పోటీ నుండి తప్పుకునేలా చేసింది. దీంతో శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది.
Published Date - 12:08 PM, Tue - 23 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh : టెక్కలి శంఖారావంలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు
టెక్కలి శంఖారావం సభలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ..సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఈరోజు ఇచ్ఛాపురం నుండి యాత్ర మొదలుపెట్టారు. […]
Published Date - 09:50 PM, Sun - 11 February 24