Tdp
-
#Andhra Pradesh
AP Politics : ఆలస్యమైన ఎన్నికలు.. ఏ పార్టీకి లాభం.?
జనసేన (Janasena) పదిహేను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన పది మంది బీజేపీకి మిగిలింది. టీడీపీ, జనసేనలకు కూడా రెబల్స్ను బుజ్జగించేందుకు తగిన సమయం ఉంటుంది.
Date : 16-03-2024 - 8:12 IST -
#Andhra Pradesh
Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా […]
Date : 16-03-2024 - 6:45 IST -
#Andhra Pradesh
TDP : పేద అంగన్వాడీ వర్కర్కి టీడీపీ టికెట్..!
లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈసారి లోక్ సభ ఎన్నికల చాలా కీలకమనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో కూడగట్టేందుకు కాంగ్రెస్ (Congress) శ్రమకు మించి కష్టపడుతోంది. అయితే.. బీజేపీ (BJP) సైతం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే.. ఎన్డీఏ, యూపీఏ కూటమిలోని పార్టీలు సైతం తమ అభ్యర్థులను గెలిపించాలని ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే. వచ్చే సార్వత్రిక ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో […]
Date : 15-03-2024 - 7:30 IST -
#Andhra Pradesh
Praja Galam : చిలకలూరిపేట సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు చేసిన కూటమి
త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ల పంపకం..అభ్యర్థుల ప్రకటన పూర్తి అయ్యాయి. ఇక ప్రజల్లోకి మూడు పార్టీలు కలిసి వెళ్లడమే ఆలస్యం. దానికి కూడా సిద్ధం అయ్యాయి. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ జరగబోతుంది. ఇప్పటికే ఈ సభకు […]
Date : 15-03-2024 - 4:04 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ జాబితాపై కొన్ని ఆసక్తికర విషయాలు.!
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రజల్లో ఆదరణ ఉన్న అభ్యర్థుల ఎంపికకు తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ప్రాధాన్యతనిచ్చింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ‘X’ వేదికగా విడుదల చేసిన 94 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా.. ఇటీవల ప్రకటించిన 34 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితా రెండింటిలోనూ ప్రజాదరణపై ఈ ప్రాధాన్యత స్పష్టంగా కనిపించింది. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల మార్పులపై నిరసనలు వెల్లువెత్తినా, ప్రజల నుంచి సానుకూలంగా […]
Date : 15-03-2024 - 2:31 IST -
#Andhra Pradesh
Janasena Vs TDP In Pithapuram : పిఠాపురంలో పవన్ ను ఓడిస్తాం అంటున్న టీడీపీ శ్రేణులు
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నడుస్తున్న బ్యాడ్ టైం మరే ఏ నేతకు నడవడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ ఒకటి తలిస్తే మరోటి జరుగుతుంది. జగన్ ను గద్దె దించాలనే ఉద్దేశ్యం తో ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు..చివరకు ఈయనే గెలిచే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఏ క్షణాన పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాడో..అప్పటి నుండి ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. పవన్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా జనసేన శ్రేణులకు నచ్చడం లేదు. అంతే […]
Date : 14-03-2024 - 10:36 IST -
#Andhra Pradesh
AP Politics : టీడీపీ, జనసేన కోసం బీజేపీ మరిన్ని సమస్యలను సృష్టిస్తోందా.?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టిడిపి (TDP) చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) విడుదల చేశారు. ఈ జాబితాలో 34 పేర్లు ఉన్నాయి. ముందుగా ప్రకటించిన 94 పేర్లతో మొత్తం ప్రకటించిన సీట్ల సంఖ్య 128కి చేరుకుంది. ఈ జాబితాలో ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా లేవు. దీంతో బీజేపీ (BJP), టీడీపీ- జనసేన (Janasena) మధ్య సీట్ల పంపకం పూర్తి కాలేదనే ఊహాగానాలు వస్తున్నాయి. సంఖ్యాబలం బాగానే […]
Date : 14-03-2024 - 4:24 IST -
#Andhra Pradesh
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. […]
Date : 14-03-2024 - 3:09 IST -
#Andhra Pradesh
Geetanjali Suicide Case : టీడీపీ కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్ట్..
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు (Geetanjali Suicide Case)లో పోలీసులు TDP సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు (Pasumarthi Rambabu )ను అరెస్టు (Arest) చేసారు. గీతాంజలి వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..టీడీపీ మాత్రమే వైసీపీ పార్టీనే ఆమె […]
Date : 14-03-2024 - 10:36 IST -
#Andhra Pradesh
Lok Sabha Polls 2024: వైజాగ్ లోక్సభ సీటే కావాలంటున్న అభ్యర్థులు
బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలకే కాకుండా లోక్సభ స్థానాలకు కూడా పోటీ నెలకొంది .విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
Date : 13-03-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Yanamala Krishnudu : టీడీపీ భారీ షాక్…వైసీపీ లో యనమల ..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ (TDP) భారీ షాక్ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తుని (Tuni Constituency) టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య (Yanamala Divya) ఖరారు చేయడం తో కృష్ణుడు అసంతృప్తితో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం అన్న పోటీ చేయడంతో కృష్ణుడు నియోజకవర్గంలో పార్టీని పతిష్టం చేస్తూ వచ్చాడు. […]
Date : 13-03-2024 - 9:07 IST -
#Andhra Pradesh
Chandrababu: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటిస్తాం: చంద్రబాబు
Chandrababu: టీడీపీ(tdp) ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు(Chandrababu) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితా(second-list)ను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన(janasena), బీజేపీ(bjp) ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు […]
Date : 13-03-2024 - 4:12 IST -
#Andhra Pradesh
TDP : దర్శి రేసులో మళ్లీ టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ (టిడిపి) (TDP), జనసేన (Janasena), భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) మధ్య పొత్తు నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. మొదట్లో టీడీపీ- జనసేనల మధ్య ఒప్పందం కుదిరిన దర్శి సీటును జనసేన నేతల నుంచి గట్టిగానే కేటాయించారు. మొదట్లో, రెండు పార్టీలు సంయుక్తంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రతిపాదించగా, బిజెపితో ఎన్నికల అవగాహన కారణంగా డైనమిక్స్ మారిపోయింది. ఫలితంగా టిడిపి ఒక సీటును కోల్పోయింది.. అంతేకాకుండా.. జనసేన […]
Date : 13-03-2024 - 11:58 IST -
#Andhra Pradesh
YCP : ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందే – నారా లోకేష్
ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ (Nara Lokesh) గీతాంజలి (Geethanjali) ఆత్మహత్య ను ఉద్దేశించి పోస్ట్ చేసారు. తెనాలికి చెందిన గీతాంజలి మరణం..ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీ ల మధ్య చిచ్చు రేపుతోంది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , […]
Date : 13-03-2024 - 12:08 IST -
#Andhra Pradesh
#WhoKilledGeetanjali : గీతాంజలిని ట్రైన్ ట్రాక్ పైకి తోసేసారా..? టీడీపీ ఆరోపణ లో నిజమెంత..?
గీతాంజలి (Geetanjali ) నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..తాజాగా టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో కీలక వీడియో ను షేర్ చేసింది. తెనాలిలోని ఇస్లాం […]
Date : 12-03-2024 - 10:02 IST