TDP-Janasena Manifesto
-
#Andhra Pradesh
Kurnool TDP MLA Candidates : కర్నూలు టీడీపీ అభ్యర్థులు ఫిక్స్…రావాల్సింది ప్రకటనే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP) ఓ పక్క నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తూనే..మరోపక్క ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు జగన్ (Jagan). ఇక టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సైతం ఈసారి జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. దీంతో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటీకే చెరో […]
Date : 02-02-2024 - 10:53 IST -
#Andhra Pradesh
Buddha Venkanna : కొడాలి నాని నీకు బడితపూజ తప్పదు – బుద్ధా వెంకన్న
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna)..వైసీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి (Kodali Nani) నాని నీ హెచ్చరించారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకని మాట్లాడు.. లేకపోతే బడితపూజ తప్పదు.. మరో మూడు నెలలు ఆగితే…ఇప్పుడు వాగుతున్న వారందరి నోళ్లు మూతపడటం తప్పదని వెంకన్న హెచ్చరించారు. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ […]
Date : 18-12-2023 - 7:07 IST -
#Andhra Pradesh
Chandrababu offer to Pawan Kalyan : 25 అసెంబ్లీ సీట్లు , 2 పార్లమెంట్ సీట్లు..?
తెలంగాణ (Telangana) ఎన్నికల ఘట్టం ముగియడం తో ఇప్పుడు అంత ఏపీ ఎన్నికల (AP Elections) ఫై ఫోకస్ చేసారు. ఇదే క్రమంలో అక్కడి రాజకీయ పార్టీలు సైతం దూకుడు పెంచాయి. తెలంగాణ లో ఎలాగైతే పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ (BRS) ను వద్దనుకున్నారో..ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుందని..ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ (Jagan) రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడని..ఇంకో ఛాన్స్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ (TDP)చెపుతుంది. ఇదే క్రమంలో జనసేన […]
Date : 18-12-2023 - 1:35 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారింది – పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారిందని.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని అన్నారు. టీడీపీ పార్టీతో కనీసం పదేళ్లయినా పొత్తు కొనసాగాలని ఆశిస్తున్నామని .. రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే […]
Date : 14-12-2023 - 7:33 IST -
#Andhra Pradesh
TDP- Janasena Joint Manifesto Committee : ఆరుగురు సభ్యులతో టీడీపీ -జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ
ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జనసేన పార్టీ తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు
Date : 11-11-2023 - 9:00 IST