Supreme Court
-
#India
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల లెక్కపై ఎస్బీఐ కీలక ప్రకటన
Electoral Bonds : 2019 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేశామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది.
Published Date - 01:50 PM, Wed - 13 March 24 -
#Telangana
Kaleshwaram: కాళేశ్వరంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ: తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీం కోర్టు(Supreme Court) విశ్రాంత న్యాయమూర్తి(Retired Judge) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో న్యాయవిచారణ(trial) జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిర్ణయించింది. ఇక యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో విచారణ చేపట్టనుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై నిర్ణయించింది. We’re now on WhatsApp. Click […]
Published Date - 10:37 AM, Wed - 13 March 24 -
#India
Electoral Bonds : ఈసీకి చేరిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు.. 15న ఏం జరుగుతుందంటే..
Electoral Bonds : సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దిగొచ్చింది.
Published Date - 08:12 AM, Wed - 13 March 24 -
#India
CAA: సీఏఏకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్
పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోర్టల్ను ప్రారంభించింది.
Published Date - 07:50 AM, Wed - 13 March 24 -
#Speed News
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన టీపీసీసీ
ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) పిటిషన్ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన నిర్ణయాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) (TPCC) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ (Y. Niranjan) స్వాగతించారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన నిరంజన్, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే కాకుండా ఎస్బీఐ చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు […]
Published Date - 08:26 PM, Mon - 11 March 24 -
#India
Electoral Bonds : మార్చి 12లోగా ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చండి.. ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Electoral Bonds : మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు సుప్రీంకోర్టు ఆదేశించింది.
Published Date - 02:56 PM, Mon - 11 March 24 -
#India
Delhi Court: భర్తను కుటుంబం నుంచి విడిపోవాలన భార్య ..ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Delhi High Court: కుటుంబం(family) నుంచి వేరుపడి జీవించాలని భర్తను భార్య కోరడం క్రూరత్వంతో సమానమని ఢిల్లీ హైకోర్టు(Delhi High Cour) వ్యాఖ్యానించింది. అయితే భార్య తన ఇంటి పనులు చేయాలని భర్త ఆశించడాన్ని క్రూరత్వంగా చెప్పలేదని కోర్ట్ పేర్కొంది. భవిష్యత్ బాధ్యతలను పంచుకోవాలనే ఉద్దేశం వివాహంలో దాగి ఉందని న్యాయస్థానం పేర్కొంది. భర్త ఇంటి పనులు చేయడాన్ని భార్య సహాయంగా భావించకూడదని, కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతను ఈ పనులు తెలియజేస్తాయని న్యాయస్థానం […]
Published Date - 10:58 AM, Thu - 7 March 24 -
#India
DK Shivakumar: మనీలాండరింగ్ కేసులో సుప్రీంలో డీకేకి ఊరట
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన ఈడీ సమన్లను రద్దు చేసేందుకు నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:00 PM, Tue - 5 March 24 -
#India
Electoral Bonds SBI : ‘ఎలక్టోరల్ బాండ్ల వివరాలపై మరింత గడువు కావాలి’: సుప్రీంను కోరిన ఎస్బీఐ
Electoral Bonds SBI : ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)సుప్రీంకోర్టు(Supreme Court)ను కోరింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి తాజాగా అప్లికేషన్ పెట్టుకొన్నది. 2019, ఏప్రిల్ 12 నుంచి 2024, ఫిబ్రవరి 15 వరకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం 22,217 ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds) జారీ చేశామని, వాటికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు సుప్రీంకోర్టు […]
Published Date - 10:36 AM, Tue - 5 March 24 -
#India
Udhayanidhi: మీరోక మంత్రి..మాటల పర్యవసానాలు తెలిసి ఉండాలిః ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు
Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)సనాతన ధర్మం(Sanatana Dharma)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఉదయనిధి పిటీషన్ను విచారించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ కోర్టును ఎలా ఆశ్రయిస్తున్నారని సుప్రీం బెంచ్ తీవ్రంగా ప్రశ్నించింది. మీరు మాట్లాడే మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి […]
Published Date - 03:16 PM, Mon - 4 March 24 -
#India
PM Modi: సుప్రీం కోర్టు తీర్పు.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందిః ప్రధాని మోడీ
PM Modi: సుప్రీం కోర్టు(Supreme Court)ఈరోజు లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ (Bribery Cases) ఇవ్వకూడదంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) స్వాగతించారు. ఇదో గొప్ప తీర్పు(great judgment) అంటూ ప్రశంసించారు. సుప్రీం తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది. అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తూ.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది’ […]
Published Date - 02:19 PM, Mon - 4 March 24 -
#India
Bribe For Vote : లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు : సుప్రీం
Bribe For Vote : సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Published Date - 11:28 AM, Mon - 4 March 24 -
#India
Rajasthan: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కట్
ఇద్దరు పిల్లలే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు అనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నది కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది
Published Date - 06:36 PM, Thu - 29 February 24 -
#Health
Patanjali Ads : ‘‘ఎంత ధైర్యం.. వద్దన్నా తప్పుడు యాడ్సే ఇస్తారా?’’ పతంజలికి సుప్రీం చివాట్లు
Patanjali Ads : ‘పతంజలి ఆయుర్వేద’ మీడియాలో ప్రచారం చేస్తున్న యాడ్స్పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Published Date - 03:35 PM, Tue - 27 February 24 -
#India
Indian Coast Guard: కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. కారణమిదే..?
భారత తీర రక్షక దళం (Indian Coast Guard)లో మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది.
Published Date - 10:16 AM, Tue - 27 February 24