Sunstroke Dies
-
#Telangana
Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రోజురోజుకూ నిప్పుల కుంపటిగా మారుతోంది. రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు […]
Date : 23-05-2026 - 4:51 IST -
#Telangana
Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడే గరిష్ఠ స్థాయికి చేరుతోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిరుపేద కూలీలు అల్లాడిపోతున్నారు
Date : 09-03-2026 - 9:06 IST