Sun Stroke
-
#India
Heat Wave : వామ్మో.. అక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రాజస్థాన్లోని ఫలోడిలో శనివారం దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.శనివారం రాజస్థాన్లో 48.9 డిగ్రీల సెల్సియస్తో జైసల్మేర్ రెండవ అత్యంత వేడిగా ఉన్న ప్రదేశంగా ఉంది,
Date : 26-05-2024 - 11:32 IST -
#Health
Summer: బీట్ ద హీట్.. వేసవి సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు పాటిద్దాం.. అవేంటో తెలుసా
Summer: ఉదయం 7 గంటలకే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎండల బారిన పడుతున్నారు. ఇంట్లో ఉన్నా ఎండ వేడిమికి గురవుతున్నారు. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా త్వరగా అలసిపోతున్నారు. అయితే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సమ్మర్ ను జయించవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని డైటీషియన్ పాయల్ శర్మ చెబుతున్నారు. ఈ సీజన్లో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోండి. మరియు మీరు బయటకు వెళితే, మీతో […]
Date : 06-04-2024 - 4:40 IST -
#Health
Summer: వడదెబ్బతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్, అవి ఏమిటంటే
Summer: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుండటంతో వడదెబ్బ బారిన పడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బకు చెక్ పెట్టొచ్చు.. అవి ఏమిటంటే.. వడదెబ్బకు గురికాకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటికి రావొద్దు. ఉదయం లేదా సాయంత్రపు వేళల్లో మాత్రమే బయటికి రావాలి. సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలతో ప్రయాణం చేయొద్దు. రద్దీగా ఉండే ప్రదేశాలలో చలివేంద్రాల్లోని నీటిని తాగి ఎండ బారి నుంచి కాపాడుకోవాలి. వ్యవసాయ కూలీలు, కార్మికులు వడదెబ్బకు […]
Date : 05-04-2024 - 12:24 IST -
#Telangana
Weather Report: నల్గొండలో రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత ..!
తెంగాణలో ఎండలు మండుతున్నాయి. సహజంగా ఏప్రిల్ నుంచి ఎండలు దంచికొడతాయి. అయితే ఈసారి మార్చిలోనే భానుడు ఓ రేంజ్లో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 8 గటల నుంచే ఎండలు మండిపోతుండడంతో, జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక వచ్చే నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్నాయని, అలాగే వడగాల్పుల ప్రభావం కూడా అంధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే.. తెలంగాణలో […]
Date : 18-03-2022 - 3:06 IST