Students Drowned
-
#Speed News
Five students Drown: నదిలో ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ఒకరి మృతి
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు (Five students Drown) గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
Published Date - 06:00 PM, Fri - 16 December 22 -
#Speed News
AP Tragedy: బీచ్లో పెను విషాదం.. ఇద్దరు మృతి.. మరో నలుగురు గల్లంతు..!
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో ఈ విషాదం నెలకొంది.
Published Date - 03:52 PM, Tue - 4 October 22