Srilankan Nationals
-
#India
ISIS : అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదల అరెస్టు
ISIS Terrorists: నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అహ్మదాబాద్(Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సోమవారం అరెస్టు చేసింది. ఆ నలుగురు శ్రీలంక జాతీయులు(Sri Lankan nationals) అని తెలిసింది. కేంద్ర నిఘా వర్గాల నుండి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టులందరూ శ్రీలంకకు చెందిన వారేనని ఏటీఎస్ అధికారులు తెలిపారు. వారు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారు, వారి ఉద్దేశం ఏంటి అనే విషయాలపై దర్యాప్తు […]
Date : 20-05-2024 - 4:25 IST