Srilakshmi
-
#Andhra Pradesh
KA Paul: వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసిన కేఏ పాల్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైస్ వివేకా హత్య కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం వైస్ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది.
Published Date - 06:33 PM, Thu - 25 May 23 -
#Andhra Pradesh
Andhra Pradesh: శ్రీలక్ష్మి పిటిషన్ పై.. వ్యంగంగా స్పందించిన హైకోర్టు
అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి కేసులో న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి.వి.వి. సోమయాజులు తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం తరఫున అధికారి శ్రీలక్ష్మి వేసిన పిటీషన్ పై, హైకోర్టు స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. ఆ పిటీషన్ తోసి పుచ్చుతూ, శ్రీలక్ష్మి పైన హైకోర్టు చేసిన వ్యంగ్యవ్యాఖ్యానం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ‘తెలుగు రాష్ట్రాల్లో నీతికి, నిజాయితీకి పేరున్న సిన్సియర్ సీనియర్ మోస్ట్ అధికారి’ అంటూ జగన్ స్పెషల్ […]
Published Date - 12:41 PM, Sat - 5 March 22