Sridhar Babu
-
#Speed News
CM Revanth Reddy : గోపీనాథ్ క్లాస్గా కనిపించే మాస్ లీడర్ : సీఎం రేవంత్ రెడ్డి
సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా మా పార్టీలు వేరు అయినా, గోపీనాథ్ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన వ్యక్తిత్వం గొప్పది. చూడటానికి క్లాస్ లీడర్ లా కనిపించేవారు కానీ, వాస్తవానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం మాస్ నేతగా నిలబెట్టింది అని పేర్కొన్నారు.
Published Date - 02:27 PM, Sat - 30 August 25 -
#Telangana
Sridhar Babu : పెట్టుబడులు ప్రోత్సహించండి అంటూ ‘ఇఫ్కీ’ ప్రతినిధులకు శ్రీధర్ బాబు విజ్ఞప్తి
Sridhar Babu : సనోఫీ, డసాల్ట్, మోనిన్, క్యాప్ జెమినీ, సఫ్రాన్ వంటి కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో తమ ఉనికిని చాటాయని గుర్తుచేశారు
Published Date - 03:19 PM, Tue - 24 June 25 -
#Speed News
Duddlla Sridhar Babu : తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది
Duddlla Sridhar Babu : తెలంగాణ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పేది కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అని ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Published Date - 05:13 PM, Tue - 10 June 25 -
#Telangana
Sridhar Babu : ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదం..ఒకరు పేటెంట్ ఏమీ కాదు: మంత్రి శ్రీధర్బాబు
ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ తీసుకోలేదని, ఓ నిర్దిష్ట పార్టీ దానిని తమ సంపత్తిగా చెప్పుకోవడం సరికాదన్నారు. మంత్రి మాట్లాడుతూ.. జై తెలంగాణ అంటే అది ప్రజల గళం. ఇది ప్రజా ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గర్వ నినాదం.
Published Date - 05:07 PM, Mon - 2 June 25 -
#Speed News
Duddilla Sridhar Babu : శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగబద్ధమే
Duddilla Sridhar Babu : బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్ర శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు.
Published Date - 07:34 PM, Sun - 13 October 24 -
#Telangana
CM Revanth Reddy: మీడియాకు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ భేటీ జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Published Date - 09:16 PM, Fri - 21 June 24 -
#Telangana
Tesla in Hyderabad: తెలంగాణలో టెస్లా..ఎలోన్ మస్క్కి మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
తెలంగాణలో భారీ పెట్టుబడులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు దాదాపు 40 వేల కోట్ల పెట్టుబడులకు ఆయా విదేశీ కంపెనీలు ముందుకు వచ్చాయి.
Published Date - 03:11 PM, Thu - 11 April 24 -
#Speed News
Sridhar Babu: తెలంగాణకు మరిన్ని ఎలక్ట్రానిక్ బస్సులు: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించాలని యోచిస్తోందని సిఐఐ తెలంగాణ ఇన్ఫ్రా & రియల్ ఎస్టేట్ సమ్మిట్ సందర్భంగా పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు విలేకరులతో మాట్లాడుతూ నగరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సానుకూల స్పందన వచ్చిందన్నారు. “మహిళలు ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నారు. మేం ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తున్న బస్సులలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నట్లు చూస్తున్నాను. రాబోయే కాలంలో […]
Published Date - 03:32 PM, Fri - 26 January 24 -
#Telangana
Revanth Reddy: రేవంత్ దావోస్ పర్యటన, 70 కంపెనీలతో భేటీ కానున్న సీఎం బృందం!
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఆయన బృందం జనవరి 15-19 మధ్య స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో డెబ్బై మందికి పైగా పరిశ్రమల ప్రముఖులతో సమావేశాలను ప్లాన్ చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు ఏర్పాటు చేసిన ప్రీ-విజిట్ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి డబ్ల్యూఈఎఫ్కి […]
Published Date - 01:04 PM, Mon - 15 January 24 -
#Speed News
Adani Group: సీఎం రేవంత్ తో భేటీ ఆయిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈవో కరణ్ అదానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Published Date - 04:57 PM, Wed - 3 January 24 -
#Speed News
Numaish: నేడే హైదరాబాద్ లో నుమాయిష్ ప్రారంభం
Numaish: కొత్త సంవత్సరంలో సిటీ జనాలకు నుమాయిష్ అందుబాటులోకి వస్తుంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ తన 83వ సీజన్కు సిద్ధంగా ఉంది. జనవరి 1, 2024 నుండి ఫిబ్రవరి 15, 2024 వరకు ఉంటుంది. 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ కు దేశవ్యాప్తంగా వ్యాపారులకు వేదికగా మారనుంది. ఎనిమిది దశాబ్దాలకు పైగా నుమాయిష్ వార్షిక ఈవెంట్గా జరుగుతోంది. బట్టలు, ఆహారం, ఉపకరణాలు, ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లక్షలాది […]
Published Date - 12:39 PM, Mon - 1 January 24 -
#Telangana
Sridhar Babu Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ్ల శ్రీధర్బాబు
ఈయన కు కాంగ్రెస్ ఆర్ధిక శాఖ బాధ్యతను అప్పగించింది
Published Date - 04:11 PM, Thu - 7 December 23 -
#Telangana
Sridhar Babu : రేవంత్రెడ్డికి షాక్ ఇవ్వబోతున్న శ్రీథర్బాబు?
టీపీసీసీ చీఫ్ రేవంత్కు మరో భారీ షాక్ తగలబోతోందా? అవుననే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి
Published Date - 11:02 AM, Sat - 12 February 22