SP Siddharth Kaushal
-
#Andhra Pradesh
రైలుని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ సిద్దార్థ కౌశల్
అమరావతి రాష్ట్రంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుంది.ఈ అక్రమ రవాణాని అరికట్టేందకు పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే ఆదివారం మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో కృష్ణాజిల్లా ఎస్పీ సిదార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు
Published Date - 04:36 PM, Mon - 8 November 21