Social Media Posts
-
#Andhra Pradesh
AP : ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై రాష్ట్రపతి సీరియస్
ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు (Acb Court Judge Hima Bindu) పేరు ప్రస్తుతం సోషల్ మీడియా లో & మీడియా చానెల్స్ లలో మారుమోగిపోతుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఐన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబదించిన వాదనలు ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు కు కావాలనే జడ్జి హిమబిందు బెయిల్ ఇవ్వడం లేదని , విచారణ […]
Published Date - 02:21 PM, Sat - 23 September 23 -
#India
Govt. Notifies New IT Rules: సోషల్ మీడియాకు `కొత్త చట్టం` కట్టడీ
సోషల్ మీడియాలోని విచ్చలవిడితనం ఇక కుదరదు. ఫిర్యాదులు చేయడానికి కేంద్రం అప్పీలేట్ ప్యానెల్ ను ఏర్పాటు చేయనుంది.
Published Date - 12:40 PM, Sat - 29 October 22 -
#Andhra Pradesh
Andhra’s Eluru: సోషల్ మీడియా వేదికగా రాజకీయ వార్
ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Published Date - 05:33 PM, Wed - 8 June 22 -
#Speed News
Watch Video: వాహనదారుడా.. ఏమిటి ఈ సాహసం?
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ప్రవేశపెడుతున్నా..
Published Date - 04:20 PM, Thu - 19 May 22 -
#Trending
Viral Video: వాటర్ బాటిల్ క్యాప్ మింగిన స్టూడెంట్.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూంలో ఓ విద్యార్థి నీళ్లు తాగుతూ బ్యాటిల్ క్యాప్ మింగాడు.
Published Date - 05:49 PM, Thu - 14 April 22 -
#Trending
Watch Video: కాంక్రీట్ స్లాబ్ కూలి.. మురుగు కాల్వలో పడిపోయి!
రాజస్థాన్లోని జైసల్మేర్లో కాంక్రీట్ స్లాబ్ కూలిపోవడంతో ఐదుగురు మురుగు కాలువలో పడిపోయారు.
Published Date - 07:36 PM, Wed - 13 April 22 -
#Andhra Pradesh
Fake Posts: తప్పుడు పోస్టులు పెడితే జైలుకే – ఏపీ సీఐడీ
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ మరోసారి హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఏపీ సీఐడీ తెలిపింది.
Published Date - 04:18 PM, Sun - 19 December 21 -
#India
Posts Over Chopper Crash: జనరల్ బిపిన్ రావత్ క్రాష్పై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు…ఎనిమిది మంది అరెస్ట్
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్,ఆయన భార్య సహా ఇతర అధికారుల మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు.దేశవ్యాప్తంగా ఎనిమిది మందిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
Published Date - 10:07 AM, Sun - 12 December 21