Social Media Posts
-
#Andhra Pradesh
Social Media : సోషల్ మీడియా అరెస్టుల పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Social Media : 7 సంవత్సరాలకు లోపు శిక్ష ఉన్న నేరాల్లో అరెస్టులు ఆటోమేటిక్గా చేయరాదు. పోలీస్లు అరెస్టు చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా రికార్డు చేయాలి
Date : 07-07-2025 - 10:54 IST -
#Cinema
Allu Arjun : ఫ్యాన్స్ ముసుగులో తప్పుడు పోస్టులు.. చర్యలు తీసుకుంటాం : అల్లు అర్జున్
నెగెటివ్ పోస్టులు షేర్ చేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’’ అని అల్లు అర్జున్(Allu Arjun) కోరారు.
Date : 22-12-2024 - 4:43 IST -
#Andhra Pradesh
RGV : ఇంకా దొరకని ఆర్జీవీ ఆచూకీ.. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్న ఏపీ పోలీసులు..
RGV : డిజిటల్ విచారణకు హాజరయ్యేలా ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ను పోలీసులు తోసిపుచ్చారు, ఎందుకంటే రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన అందుకోలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులను ధిక్కరించడం కారణంగా అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందని వారు తెలిపారు.
Date : 26-11-2024 - 12:30 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్పై మరో కేసు
YSRCP : ఈ కొత్త కేసులో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరమైన పోస్టులు పంచుకోవడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించడాన్ని ఆరోపిస్తూ, సిద్ధవటం మండలంలోని ఎస్. రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ నెల 8వ తేదీ నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Date : 14-11-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : నేడు గుంటూరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : పాలెంలోని అరణ్య భవన్ లో ఈరోజు ఉదయం జరిగే అటవీ అమరవీరుల సంస్మరణ సభకు పవన్ హాజరవుతారు. ఈసందర్భంగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు నివాళులు అర్పించనున్నారు పవన్ కళ్యాణ్.
Date : 10-11-2024 - 10:30 IST -
#Speed News
Osama Bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకుకు షాక్.. ఫ్రాన్స్ కీలక ఆదేశం
అయితే ఫ్రాన్స్ (Osama Bin Laden) ప్రభుత్వం ఆదేశాలు వెలువడిన అనంతరం ఒమర్ దేశం విడిచి వెళ్లిపోయాడా ?
Date : 08-10-2024 - 5:41 IST -
#Speed News
Saudi Woman Jailed : సౌదీ మహిళకు 11 ఏళ్ల జైలు.. ఎందుకో తెలుసా ?
Saudi Woman Jailed : బురఖా ధరించకుండా.. ఆధునిక వస్త్రధారణలో సౌదీ అరేబియా రాజధాని రియాద్ వీధుల్లో నడిచినందుకు 29 ఏళ్ల మనహెల్ అల్-ఒటైబి అనే యువతికి 11 సంవత్సరాల జైలుశిక్ష వేశారు.
Date : 02-05-2024 - 8:27 IST -
#Andhra Pradesh
AP : ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై రాష్ట్రపతి సీరియస్
ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు (Acb Court Judge Hima Bindu) పేరు ప్రస్తుతం సోషల్ మీడియా లో & మీడియా చానెల్స్ లలో మారుమోగిపోతుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఐన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబదించిన వాదనలు ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు కు కావాలనే జడ్జి హిమబిందు బెయిల్ ఇవ్వడం లేదని , విచారణ […]
Date : 23-09-2023 - 2:21 IST -
#India
Govt. Notifies New IT Rules: సోషల్ మీడియాకు `కొత్త చట్టం` కట్టడీ
సోషల్ మీడియాలోని విచ్చలవిడితనం ఇక కుదరదు. ఫిర్యాదులు చేయడానికి కేంద్రం అప్పీలేట్ ప్యానెల్ ను ఏర్పాటు చేయనుంది.
Date : 29-10-2022 - 12:40 IST -
#Andhra Pradesh
Andhra’s Eluru: సోషల్ మీడియా వేదికగా రాజకీయ వార్
ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Date : 08-06-2022 - 5:33 IST -
#Speed News
Watch Video: వాహనదారుడా.. ఏమిటి ఈ సాహసం?
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ప్రవేశపెడుతున్నా..
Date : 19-05-2022 - 4:20 IST -
#Trending
Viral Video: వాటర్ బాటిల్ క్యాప్ మింగిన స్టూడెంట్.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూంలో ఓ విద్యార్థి నీళ్లు తాగుతూ బ్యాటిల్ క్యాప్ మింగాడు.
Date : 14-04-2022 - 5:49 IST -
#Trending
Watch Video: కాంక్రీట్ స్లాబ్ కూలి.. మురుగు కాల్వలో పడిపోయి!
రాజస్థాన్లోని జైసల్మేర్లో కాంక్రీట్ స్లాబ్ కూలిపోవడంతో ఐదుగురు మురుగు కాలువలో పడిపోయారు.
Date : 13-04-2022 - 7:36 IST -
#Andhra Pradesh
Fake Posts: తప్పుడు పోస్టులు పెడితే జైలుకే – ఏపీ సీఐడీ
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ మరోసారి హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఏపీ సీఐడీ తెలిపింది.
Date : 19-12-2021 - 4:18 IST -
#India
Posts Over Chopper Crash: జనరల్ బిపిన్ రావత్ క్రాష్పై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు…ఎనిమిది మంది అరెస్ట్
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్,ఆయన భార్య సహా ఇతర అధికారుల మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు.దేశవ్యాప్తంగా ఎనిమిది మందిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
Date : 12-12-2021 - 10:07 IST