Smuggling
-
#Andhra Pradesh
Bonda Uma : ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు వస్తున్నాయి.. బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు..
తాజాగా తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ(Bonda Uma) సంచలన ఆరోపణలు చేశారు.
Published Date - 08:30 PM, Wed - 16 August 23 -
#Speed News
Karnataka: జైల్లో ఉన్న భర్తకు గంజాయి సప్లై చేసిన మహిళ.. చివరికి?
మామూలుగా భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమలు అన్నది సహజం. కొందరు ఇప్పటికీ ప్రేమగా అలాగే ఉంటే మరి కొందరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ వెంటనే కల
Published Date - 03:33 PM, Thu - 3 August 23 -
#World
Indian-Origin Man Jailed In Us: భారత సంతతికి చెందిన వ్యక్తికి 45 నెలల జైలు శిక్ష.. పెద్ద తప్పే చేశాడు..!
మానవ అక్రమ రవాణా కేసులో దోషిగా తేలడంతో అమెరికాలోని 49 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి 45 నెలల జైలు శిక్ష (Indian-Origin Man Jailed In Us) పడింది.
Published Date - 12:46 PM, Thu - 29 June 23 -
#Speed News
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. 19 మందిని అరెస్ట్ చేసిన అధికారులు
ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో మరోసారి బంగారం స్మగ్లింగ్ (Smuggling) రాకెట్ గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) రట్టు చేసింది.
Published Date - 07:13 AM, Wed - 26 April 23 -
#Speed News
Red Sanders: ‘పుష్ప’ ప్లాన్ ఫెయిల్.. పోలీసులకు చిక్కిన స్మగ్లర్స్!
దొంగలు, ముఠాలు, స్మగ్లర్స్.. సినిమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకొని రెచ్చిపోతున్నారు.
Published Date - 03:14 PM, Fri - 13 May 22 -
#Speed News
Turtles: తాబేళ్లను తరలిస్తున్న ముఠా అరెస్ట్!
కృష్ణా జిల్లా కొల్లేరు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 11:06 AM, Tue - 1 March 22 -
#Speed News
TN government: స్మగ్లర్ కు సహకారం.. ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్
ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరిస్తున్న నలుగురు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 11:57 AM, Mon - 14 February 22 -
#Speed News
Red Sanders: ఎర్రచందనం నరికివేత అరికట్టేందుకు గ్రౌండ్ జీరో యాక్షన్ ప్లాన్
ఇటీవల శేషాచలం కొండల్లోకి ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకర్తలు పెద్దఎత్తున రావడంతో ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అడవుల్లో కూంబింగ్ను ముమ్మరం చేసింది.
Published Date - 08:36 AM, Wed - 2 February 22 -
#South
Karnataka: ఆదివాసీలపై రోజురోజుకు పెరుగుతున్న పోలీసుల దాడులు
కర్ణాటకలో స్మగ్గ్లింగ్ చేస్తున్నారనే నెపంతో తమపై కాల్పులు జరుపుతున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే కర్ణాటకలోని పెరియపట్నా అటవీప్రాంతం లో బసవ అనే ఓ అధివాసి వ్యక్తిని పోలీసులు కాల్చారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ ఓ మీడియా సంస్థకు ఘటనను వివరించారు. పోలీసులు తనపై పాత కక్షతో అతనిని కాల్చారని ఆ తర్వాత గంథం చెక్కల స్మగ్గ్లింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఇరికించారని అయన ఆరోపించారు. బసవ మరో ఇద్దరుతో పాటు స్మగ్గ్లింగ్ […]
Published Date - 02:28 PM, Tue - 4 January 22