SIT Investigation
-
#Telangana
సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్
Kalvakuntla Kavitha బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ గూఢచారి అని, ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేశాడని ఆరోపించారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు ప్రగతిభవన్ బయట పడిగాపులు కాయడానికి కారణం సంతోష్ రావు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారణకు పిలవడంపై కవిత స్పందించారు. ప్రగతిభవన్ ముందు గద్దర్ ఎదురుచూపులకు […]
Date : 27-01-2026 - 1:02 IST -
#Telangana
సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టు సమాచారం సిట్ విచారణకు హాజరైన కేటీఆర్, రాధాకిషన్ రావు […]
Date : 23-01-2026 - 3:53 IST -
#Speed News
Breaking News: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
KTR Phone Tapping Case తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఇటీవలే హరీశ్ రావును విచారించిన సిట్ అధికారులు సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సజ్జనార్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న […]
Date : 23-01-2026 - 11:56 IST -
#Speed News
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం […]
Date : 22-01-2026 - 4:46 IST -
#Andhra Pradesh
AP Liquor Case: ఏపీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. జగన్ సన్నిహితుడి కంపెనీల్లో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది.
Date : 11-09-2025 - 3:00 IST -
#India
Dharmasthala : ముసుగులో ఓ ఫిర్యాదుదారుడు.. SIT ఎలా ఊహించని మలుపు తిప్పింది..?
Dharmasthala : పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ధర్మస్థలలో ఘోర ఘటనలు జరిగాయంటూ, సామూహిక అత్యాచారాలు, హత్యలు చోటుచేసుకున్నాయని సంచలన ఆరోపణలు చేసిన ఫిర్యాదుదారుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది.
Date : 23-08-2025 - 1:35 IST -
#India
Dharmasthala : ధర్మస్థల కేసు.. సస్పెన్స్ లో SIT..! నిజాలు బయటపడతాయా..!
Dharmasthala : కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో జరుగుతున్న మాస్ గ్రేవ్ (సామూహిక ఖననం) కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బుధవారం నుంచి చివరి దశ తవ్వకాలను ప్రారంభించనుంది.
Date : 13-08-2025 - 1:06 IST -
#Telangana
Bandi Sanjay : ఫోన్ టాపింగ్ కేసులో SIT ముందుకు బండి సంజయ్
Bandi Sanjay : ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు.
Date : 08-08-2025 - 2:06 IST -
#India
Dharmasthala : ధర్మస్థల కేసులో కీలక మలుపు.. సిట్ తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరం!
Dharmasthala : ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం చేపట్టిన తాజా తవ్వకాల్లో మానవ అస్థిపంజరం అవశేషాలు మరియు ఒక చీర బయటపడటం కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
Date : 05-08-2025 - 1:24 IST -
#Andhra Pradesh
AP liquor scam : ఏపీ మద్యం కేసు.. 12 అట్టపెట్టెల్లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం
మొత్తం 12 అట్ట పెట్టెల్లో దాచి ఉంచిన రూ.11 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ నగదు రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు వరుణ్ పురుషోత్తం ద్వారా జూన్ 2024లో వినయ్ సాయంతో గుట్టుచప్పుడు కాకుండా అక్కడ ఉంచినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. దీనిపై చాణక్య, వినయ్ పాత్రలపై కూడా అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Date : 30-07-2025 - 10:02 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… విచారణకు నారాయణస్వామి డుమ్మా
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకు మరింత ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది.
Date : 21-07-2025 - 2:11 IST -
#Telangana
Teenmaar Mallanna : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు
తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేయడమే కాక, ఆయన నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారు. మల్లన్న ఈ వ్యవహారంలో ఎంతవరకు సంబంధముందో అనేది విచారణలో తేలనుంది. మరోవైపు, ఇప్పటికే సిట్ విచారణ ఎదుర్కొన్న అధికారులు తమపై ఉన్న ఒత్తిడితోనే ట్యాపింగ్ జరిగిందని చెప్పినట్లు సమాచారం.
Date : 16-07-2025 - 12:44 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నోటీసులు
AP Liquor Scam : గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖలలో ఒకటైన ఎక్సైజ్ విభాగంలో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది.
Date : 10-07-2025 - 12:17 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 01-07-2025 - 12:11 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ అంశం.. సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ చేసిన ఈ నివేదిక రెండు రోజుల క్రితమే కోర్టుకు చేరింది. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, సాక్ష్యాల విశ్లేషణ, నిందితుల పట్ల తీసుకున్న చర్యలు వంటి అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం.
Date : 27-06-2025 - 6:47 IST