Shreyas Iyer
-
#Sports
Shreyas Iyer Catch : అయ్యర్ క్యాచ్ పై సచిన్ ప్రశంసలు..అత్యుత్తమ క్యాచ్లలో ఇది ఒకటి !
క్రికెట్లో 'క్యాచెస్ విన్ మ్యాచెస్' అనే మాటను అయ్యర్ మరోసారి నిజం చేశాడు. ఆ క్యాచ్ కేవలం ఒక వికెట్ మాత్రమే కాదు, పంజాబ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బంతిని అందుకునే క్రమంలో శరీరాన్ని నియంత్రించుకుంటూ, సెకనులో వందో వంతు కాలంలో నిర్ణయం తీసుకోవడం అయ్యర్ పరిణతికి నిదర్శనం
Date : 17-04-2026 - 4:11 IST -
#Sports
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పింది.
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్యాచ్ చూసి ముంబై ఇండియన్స్ డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టారు. దీన్ని ఈ ‘సీజన్ బెస్ట్ క్యాచ్’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 18వ ఓవర్ బౌలింగ్ చేయడానికి మార్కో జాన్సెన్ వచ్చాడు. ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా […]
Date : 17-04-2026 - 10:51 IST -
#Sports
Shreyas Iyer: ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్పై నిషేధం పడనుందా?
Punjab Kings ఐపీఎల్ 2026లో వరుసగా రెండో మ్యాచ్లోనూ స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో పంజాబ్ కింగ్స్ జట్టుపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ బౌలర్లు స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేశారు. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్తో పాటు జట్టు సభ్యులకు కూడా జరిమానా విధించారు. అయ్యర్కు రూ. 24 లక్షల ఫైన్ విధించగా.. జట్టులోని మిగతా ప్లేయింగ్ 11కు […]
Date : 04-04-2026 - 12:11 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్కు దూరం?!
పంజాబ్ జట్టు తన తొలి మ్యాచ్లో గుజరాత్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కూపర్ కొనోలీ విజేతగా నిలిచాడు.
Date : 02-04-2026 - 3:39 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ జరిమానా.. గతేడాది కూడా ఇదే తప్పు!
శ్రేయస్ అయ్యర్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. గత సీజన్లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై రెండుసార్లు జరిమానా విధించారు.
Date : 01-04-2026 - 4:22 IST -
#Sports
ఐపీఎల్ 2026.. అత్యధిక ధర కలిగిన టాప్-3 కెప్టెన్లు వీరే!
ఐపీఎల్ 2026లో అత్యంత ఖరీదైన కెప్టెన్ మరెవరో కాదు భారత జట్టు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ పంత్కు రూ. 27 కోట్లు చెల్లిస్తోంది.
Date : 18-03-2026 - 4:55 IST -
#Andhra Pradesh
విశాఖ వరుణ్ ఐనాక్స్లో ‘బోర్డర్-2’ సినిమా చూసిన భారత్ క్రికెటర్లు
Team India Cricketers న్యూజిలాండ్తో నాలుగో టీ20 మ్యాచ్ కోసం విశాఖపట్నం వచ్చిన టీమిండియా క్రికెటర్లు కాస్త విరామం తీసుకున్నారు. నిన్న రాత్రి నగరంలోని వరుణ్ ఐనాక్స్లో బాలీవుడ్ మూవీ ‘బోర్డర్-2’ చూస్తూ సరదాగా గడిపారు. భారత ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో థియేటర్కు చేరుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఒక షోను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను వీక్షించిన వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ […]
Date : 27-01-2026 - 3:30 IST -
#Sports
టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు దూరం!
గువహటిలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత జట్టు సిరీస్ను కైవసం చేసుకుంది.
Date : 26-01-2026 - 4:30 IST -
#Sports
టీ20 వరల్డ్కప్కు తిలక్ రెడీ
Tilak Varma టీమిండియాకు ఇది ఒకరకంగా ఊరట కలిగించే వార్తే. గాయం కారణంగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన యువ బ్యాటర్ తిలక్ వర్మ, రాబోయే టీ20 ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్నెస్తో అందుబాటులోకి రానున్నాడు. కివీస్తో జరుగుతున్న సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు దూరమైన తిలక్, చివరి రెండు మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండడని తేలిపోయింది. అయితే, మెగా టోర్నీకి అతను సిద్ధమవడం జట్టు యాజమాన్యానికి పెద్ద ఊరటనిస్తోంది. టీ20 వరల్డ్కప్ నాటికి పూర్తి ఫిట్నెస్ […]
Date : 26-01-2026 - 4:00 IST -
#Sports
రికార్డుల వేటలో శ్రేయస్ అయ్యర్.. కోహ్లీ, ధావన్లను అధిగమించే సువర్ణావకాశం!
ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా అయ్యర్ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టనున్నారు. శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్ల్లో 3000 పరుగులు పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.
Date : 13-01-2026 - 3:53 IST -
#Sports
కివీస్తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!
క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ మాట్లాడుతూ జనవరి 8న మ్యాచ్ ఆడిన తర్వాతే పంత్ జాతీయ జట్టుతో కలుస్తారని ధృవీకరించారు.
Date : 07-01-2026 - 7:39 IST -
#Sports
నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్లో 14 మంది క్రికెటర్లు!
భారత మహిళా క్రికెట్ తారలు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్లు 2026 మొదటి త్రైమాసికానికి గానూ నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో చేర్చబడ్డారు. మొత్తం 347 మంది సభ్యుల జాబితాలో 118 మంది అథ్లెటిక్స్ రంగానికి చెందినవారే కావడం గమనార్హం.
Date : 06-01-2026 - 2:54 IST -
#Sports
టీమ్ ఇండియాలోకి శ్రేయస్ అయ్యర్ పునరాగమనం.. కెప్టెన్గా ఎంపిక!
శ్రేయస్ అయ్యర్ భారత జట్టు స్క్వాడ్లోకి ఎంపికైనప్పటికీ ఆయన ఫిట్నెస్ ఇంకా కీలకంగా మారింది. ఒకవేళ BCCI CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుండి అనుమతి లభించకపోతే ఆయన వన్డే సిరీస్లో ఆడలేరు.
Date : 05-01-2026 - 5:13 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్కు మరోసారి ఎదురుదెబ్బ !
Shreyas Iyer టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్నెస్పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. గాయం నుంచి అయ్యర్ కోలుకున్నా.. బీసీసీఐ నుంచి రిటర్న్ టు ప్లే క్లియరెన్స్ లభించలేదు. దాని కోసం మరో రెండు మ్యాచ్ సిములేషన్ పరీక్షలను శ్రేయాస్ అయ్యర్ క్లియర్ చేయాల్సి ఉంది. ఈ టెస్టుల తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వైద్యుల బృందం ఆమోదిస్తేనే.. అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అతడి స్థానంలో దేవ్దత్ పడిక్కల్ను […]
Date : 02-01-2026 - 6:30 IST -
#Sports
టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ఆటగాడు!
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. ఈ నివేదిక ప్రకారం అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ముంబై జట్టు తరపున బరిలోకి దిగనున్నారు.
Date : 28-12-2025 - 8:43 IST