Sharmila
-
#Andhra Pradesh
AP : జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు – వైస్ షర్మిల
షర్మిల ప్రతి మాట వింటుంటే..జగన్ ఆమెకు ఎంత అన్యాయం చేసాడో అర్ధం అవుతుంది
Date : 08-04-2024 - 4:19 IST -
#Andhra Pradesh
YS Avinash Reddy: వివేకా హత్య.. షర్మిల వ్యాఖ్యలపైఅవినాశ్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
YS Avinash Reddy: వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం […]
Date : 06-04-2024 - 5:31 IST -
#Andhra Pradesh
Puthalapattu MLA MS Babu : కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే
కొద్దీ నెలలుగా వరుసపెట్టి ఎమ్మెల్యేలు , ఎంపీలు , ZPTC , MPTC ఇలా పైస్థాయి నేతల నుండి గల్లీ నేతలవరకు పార్టీని వీడుతూ వస్తున్నారు
Date : 06-04-2024 - 2:14 IST -
#Andhra Pradesh
AP : కాంగ్రెస్ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు ఖరారు
ఈ సమావేశంలో 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలను దాదాపు ఖరారు చేసారు. 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు
Date : 01-04-2024 - 4:38 IST -
#Andhra Pradesh
Viveka Murder Case : వివేకా హత్య ఫై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
మా వివేక చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు..రాష్ట్ర ప్రజలకు తెలుసు
Date : 27-03-2024 - 8:11 IST -
#Andhra Pradesh
Nandikotkur MLA Arthur Thoguru : వైసీపీ కి భారీ షాక్..కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే
రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్కు కేటాయించడంతో పాటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల కారణంగా..ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Date : 19-03-2024 - 2:41 IST -
#Andhra Pradesh
Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..
ఏపీలో మళ్లీ కాంగ్రెస్ హావ కనిపిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ పేరు ఎత్తని ప్రజలు..ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తో మళ్లీ కాంగ్రెస్ పేరును ప్రజలు పలుకుతున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) సైతం..దూకుడు కనపరుస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడంతో అధికారం దక్కించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారం చేపట్టారో..అదే విధంగా ఏపీలోను అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ […]
Date : 26-02-2024 - 11:51 IST -
#Andhra Pradesh
Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల ..సినీ నటి , వివాదాలకు కేరాఫ్ గా నిలిచే శ్రీ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ నటి శ్రీరెడ్డి (Sri Reddy), వర్ర రవీందర్ రెడ్డి (Ravinder Reddy)తో పాటు మరికొంతమంది ఫై పిర్యాదు చేసింది. మొత్తం 8 మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు […]
Date : 25-02-2024 - 2:49 IST -
#Andhra Pradesh
AP Congress : ఏపీలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఫిక్స్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం నడుస్తుంది. ఇప్పటీకే టిడిపి – జనసేన (TDP-Janasena Alliance ) పొత్తు ఖరారు కాగా..వీరితో బిజెపి కూడా జత కట్టబోతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారైంది. సీపీఎం, సీపీఐ (COngress – CPI CPM Alliance ) నేతలతో చర్చల అనంతరం ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. […]
Date : 23-02-2024 - 1:08 IST -
#Andhra Pradesh
AP : చంద్రబాబు అండ్ కోపై యుద్దానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా..? – జగన్
దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో మరోసారి సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడ్డారు. తోడేళ్లన్నీ ఏకమయ్యాయి..ఒంటరి వాడైనా జగన్ ను ఓడించాలని చూస్తున్నాయి..కానీ వాటికీ తెలియదు జగన్ వెనుక ప్రజా సైన్యం ఉందని..ప్రజా సైన్యం ముందు ఎన్ని తోడేళ్ళు కలిసిన ఏమి చేయలేవని..రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఆయుధాలుగా కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దాం. నా కుటుంబ […]
Date : 03-02-2024 - 9:05 IST -
#Andhra Pradesh
AP Special Status : ఢిల్లీ జంతమంతర్ వద్ద వైస్ షర్మిల ధర్నా
మరికాసేపట్లో ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..ఢిల్లీ జంతమంతర్ (Delhi Jantar Mantar) వద్ద ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ధర్నా (Dharna ) చేపట్టబోతున్నారు. రాష్ట్ర పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లి, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ […]
Date : 02-02-2024 - 10:12 IST -
#Andhra Pradesh
AP : విజయసాయిరెడ్డికి షర్మిల ప్రశ్నల వర్షం..సమాధానం చెపుతారా..?
ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల (Sharmila)..ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే..మరోపక్క అన్న జగన్ (Jagan) ఫై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai reddy)కి షర్మిల ప్రశ్నల వర్షం సంధించింది. తాజాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తమ ముందుకు వచ్చిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదల్ని ఆమోదించింది. వీటిని గర్వంగా […]
Date : 31-01-2024 - 9:18 IST -
#Andhra Pradesh
YS Sharmila : నిన్ను దేవుడు కూడా క్షమించడు అంటూ షర్మిల ఫై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఫైర్..
ఏపీసీసీ చీఫ్ గా వైస్ షర్మిల (YS Sharmila) బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం..అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై నిప్పులు చేరగడం మొదలుపెట్టింది. ఓ పక్క రాష్ట్రంలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయడంలేదని , రాష్ట్రాన్ని అప్పులమయం చేసారని విమర్శలు చేస్తుంటే..జగన్ (Jagan) తనను ఎంతో ఇబ్బందికి , మనోవేదనకు గురి చేసాడని ఆరోపిస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు , విమర్శలు చేస్తుండడం తో..షర్మిల ఫై వైసీపీ నేతలు సైతం […]
Date : 31-01-2024 - 2:51 IST -
#Andhra Pradesh
AP Special Status : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా..
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila)..ఇప్పుడు మరింత దూకుడు పెంచింది..ఏపీ ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ఏకంగా ఢిల్లీ (Delhi) లో ధర్నా చేసేందుకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ […]
Date : 30-01-2024 - 3:09 IST -
#Andhra Pradesh
Sharmila : వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ మెయింటెన్స్ కూడా చేయని మీరు వారసుడు ఎలా అవుతారు?: షర్మిల
ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలతో కలిసి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.
Date : 27-01-2024 - 2:16 IST