Screening
-
#Speed News
Damodara Raja Narasimha : క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం.. అవగాహన తప్పనిసరి
Damodara Raja Narasimha : ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడం, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అందరిపై బాధ్యత ఉందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొనడం ద్వారా, క్రమశిక్షణ లేని జీవన విధానం, మద్యపానం, ధూమపానం వంటి అంశాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయన్నారు.
Published Date - 11:40 AM, Sat - 26 October 24 -
#Health
Breast Cancer : రొమ్ము క్యాన్సర్ గుర్తించదగిన లక్షణాలు లేకుండా కూడా ఇది సంభవిస్తుంది..!
Breast Cancer : అక్టోబర్ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. భారతదేశంలోని మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. అధిక మరణాల రేటుతో, ఇది దేశంలో ప్రధాన ప్రజారోగ్య సమస్య. ఇటీవలి ICMR అధ్యయనం ప్రకారం, 2045 నాటికి భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు , మరణాలు పెరుగుతాయని అంచనా వేయబడింది.
Published Date - 07:57 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
BJP Alliance In AP: పొత్తు లేనట్లేనా.. అభ్యర్థుల వేటలో ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలకం కానుంది. బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన జనసేనకు నిరాశ తప్పేలా లేదు. జనసేన కూటమితో బీజేపీ సిద్ధంగా లేదన్నది స్పష్టమవుతుంది. అందులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.
Published Date - 04:08 PM, Sun - 3 March 24 -
#Cinema
Kantara In United Nations: ఖండాంతరాలు దాటిన ‘కాంతార’ క్రేజ్.. ఐక్యరాజ్యసమితిలో స్పెషల్ షో!
కాంతార సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
Published Date - 03:37 PM, Thu - 16 March 23 -
#Trending
777 చార్లీ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టిన కర్ణాటక సీఎం!
కన్నడ కథానాయకుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 777 చార్లీ. ఈ సినిమాకు రానా సమర్పకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధర్మ అనే వ్యక్తి చిన్నప్పుడు యాక్సిడెంట్లో తల్లిదండ్రులను చెల్లిని కోల్పోయి, నా అనే వాళ్ళు లేకపోవడం తో కాస్త మొరటుగా ప్రవర్తిస్తూ, మందు సిగరెట్, గొడవలు, బీర్లు ఇదే అతనికి నిజంగా బతికేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఒక కుక్క పిల్ల ప్రవేశిస్తే ఆ తర్వాత అతని […]
Published Date - 04:55 PM, Tue - 14 June 22