Sangaldan
-
#India
J&K: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీయనున్న ట్రైన్
జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ రైలు వంతెనపై త్వరలో రైళ్లు పరుగులు తీయనున్నాయి. చీనాబ్ నదికి దాదాపు 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన.
Published Date - 10:15 PM, Sun - 16 June 24